By: ABP Desam | Updated at : 12 May 2022 12:14 PM (IST)
Edited By: Murali Krishna
800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!
WhiteHat Jr Employees Resign: కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోం)కి బాగా అలవాటుపడ్డారు. ఐటీ కంపెనీలు సహా పలు రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అవకాశం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నాయి. ఇక్కడినుంచే పని చేయాలని పలు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇది నచ్చని చాలా మంది ఉద్యోగులు కంపెనీకి షాకిస్తున్నారు.
ఆఫీసుకు రండి
కొంత మంది ఉద్యోగులు కార్యాలయానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఇంటి నుంచి పని చేయడం సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. అయితే పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించి ఆఫీస్ బాట పట్టాలని ఉద్యోగులకు హుకుం జారీ చేయడంతో కొంత మంది ఉద్యోగులు తమ జాబ్కు రాజీనామా చేస్తున్నారు.
భారీ షాక్
ఆఫీసు నుంచి పని చేయమని అడిగిన తర్వాత 800 మంది వైట్హ్యాట్ జూనియర్ ఉద్యోగులు గత రెండు నెలల్లో తమ జాబ్కు రిజైన్ చేశారు. కిడ్స్ ఆన్లైన్ కోడింగ్ లెర్నింగ్ ఎడ్టెక్ స్టార్ట్-అప్ నుంచి వీరు రాజీనామా చేసినట్లు ఐఎన్సీ42 నివేదిక తెలిపింది. ఈ వార్తలతో ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్పై పునరాలోచనలో పడ్డాయి. మరికొన్ని రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అవలంబించాలని ఆలోచిస్తున్నాయి.
ఇవే లాభాలు
Also Read: Corona Cases: దేశంలో మరో 2,827 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్పైనే అడిగిన స్టాలిన్ !
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం