అన్వేషించండి

One Nation One Election : 7 దేశాల ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత రూపొందించిందే వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి.

One Nation One Election Bill: ఇప్పుడు దేశంలో అంతటా ఒకే విషయంపై చర్చ సాగుతోంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అంశంపై చాలా రోజులుగా చర్చ సాగుతుండగా.. ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగం (129సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత చట్టాల (సవరణ) బిల్లు 2024 పెట్టాలని  ప్రభుత్వం ముందుగా జాబితా చేసింది. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఒకటే బిల్లు ప్రవేశ పెట్టింది. 

'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అంటే ఏమిటి?

దాని పేరులో సూచించినట్లుగా, ఇది దేశంలో ఎన్నికల గురించి చెబుతుంది. భారతదేశంలో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని లోక్‌సభ ఎన్నికలు, పౌర, పంచాయతీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. అయితే దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, పౌర ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుతోంది.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు చాలా కాలంగా అధికార బీజేపీ అజెండాలో ఉంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 14 మార్చి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది.

కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే.. 

వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, చీఫ్ విజిలెన్స్ సభ్యులుగా ఉన్నారు. కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీని చేర్చారు. దీంతో పాటు న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ నితేన్ చంద్రలను ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో చేర్చారు.

నివేదికను కమిటీ ఎలా సిద్ధం చేసిందంటే..

ఈ కమిటీ తన నివేదికను సిద్ధం చేయడానికి ముందు, ఈ ప్రక్రియకు వర్తించేలా 191రోజుల పాటు 7 దేశాల ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసింది. ఈ 7 దేశాల్లో స్వీడన్, బెల్జియం, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఉన్నాయి.

కాంగ్రెస్ నిరసనలు

కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే దేశం, ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పెనుమార్పు వస్తుందని అంటోంది. ఇది సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన హామీకి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాదిస్తోంది. కాంగ్రెస్ తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి మరికొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

Also Read : Jawaharlal Nehru Letter Row:నెహ్రూ లేఖ 80 ఏళ్ల త‌ర్వాత ఎందుకు సంచ‌ల‌నం రేపుతోంది? అస‌లు ఏం జ‌రిగింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
The Great Pre Wedding Show OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Embed widget