అన్వేషించండి

One Nation One Election : 7 దేశాల ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత రూపొందించిందే వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి.

One Nation One Election Bill: ఇప్పుడు దేశంలో అంతటా ఒకే విషయంపై చర్చ సాగుతోంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అంశంపై చాలా రోజులుగా చర్చ సాగుతుండగా.. ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగం (129సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత చట్టాల (సవరణ) బిల్లు 2024 పెట్టాలని  ప్రభుత్వం ముందుగా జాబితా చేసింది. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఒకటే బిల్లు ప్రవేశ పెట్టింది. 

'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అంటే ఏమిటి?

దాని పేరులో సూచించినట్లుగా, ఇది దేశంలో ఎన్నికల గురించి చెబుతుంది. భారతదేశంలో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని లోక్‌సభ ఎన్నికలు, పౌర, పంచాయతీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. అయితే దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, పౌర ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుతోంది.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు చాలా కాలంగా అధికార బీజేపీ అజెండాలో ఉంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 14 మార్చి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది.

కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే.. 

వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, చీఫ్ విజిలెన్స్ సభ్యులుగా ఉన్నారు. కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీని చేర్చారు. దీంతో పాటు న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ నితేన్ చంద్రలను ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో చేర్చారు.

నివేదికను కమిటీ ఎలా సిద్ధం చేసిందంటే..

ఈ కమిటీ తన నివేదికను సిద్ధం చేయడానికి ముందు, ఈ ప్రక్రియకు వర్తించేలా 191రోజుల పాటు 7 దేశాల ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసింది. ఈ 7 దేశాల్లో స్వీడన్, బెల్జియం, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఉన్నాయి.

కాంగ్రెస్ నిరసనలు

కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే దేశం, ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పెనుమార్పు వస్తుందని అంటోంది. ఇది సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన హామీకి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాదిస్తోంది. కాంగ్రెస్ తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి మరికొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

Also Read : Jawaharlal Nehru Letter Row:నెహ్రూ లేఖ 80 ఏళ్ల త‌ర్వాత ఎందుకు సంచ‌ల‌నం రేపుతోంది? అస‌లు ఏం జ‌రిగింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu visits Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Rishab Shetty: నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
Advertisement

వీడియోలు

India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో కాంట్ర‌వ‌ర్సీ
India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
Salman Agha on Shake Hand Controversy | Asia Cup Final 2025 | భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu visits Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Rishab Shetty: నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
Bathukammakunta Lake: చెత్తకుప్ప నుండి జాతీయస్దాయికి బతుకమ్మకుంట చెరువు వైభవం.. హైడ్రాకు ప్రేరణగా ఎలా నిలిచింది..?
చెత్తకుప్ప నుండి జాతీయస్దాయికి బతుకమ్మకుంట వైభవం.. హైడ్రాకు ప్రేరణగా ఎలా నిలిచింది..?
Asia cup final Ind vs Pak live streaming Free: భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఉచితంగా ఇలా చూసేయండి
భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఉచితంగా ఇలా చూసేయండి
Jupally Krishna Rao: బతుకమ్మ సంబరాలు- బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా మహిళలు
బతుకమ్మ సంబరాలు- బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా మహిళలు
India vs Pakistan Final: 18 ఏళ్లుగా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించని భారత్.. నేటి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా?
18 ఏళ్లుగా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించని భారత్.. నేటి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా?
Embed widget