అన్వేషించండి

Gyanvapi Survey Report: జ్ఞానవాపి వివాదంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం, సర్వే రిపోర్టు కాపీలు ఇవ్వాలని ఆదేశాలు

జ్ఞానవాపి వివాదంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టును బహిరంగపరచాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కాపీలను ఇరువర్గాలకు అందజేయాలని ఏఎస్ఐకి సూచించింది.

Gyanvapi Kashi Vishwanath Temple : జ్ఞానవాపి వివాదంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archeological Survey of India ) రిపోర్టును బహిరంగపరచాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కాపీలను ఇరువర్గాలకు అందజేయాలని  ఏఎస్ఐకి సూచించింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నివేదికను బహిర్గతం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.  గతేడాది జూలైలో...వారణాసి కోర్టు జ్ఞానవ్యాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ASIని ఆదేశించింది. 100 రోజుల పాటు వజుఖానా ప్రాంతం మినహా మొత్తం మసీదులో సర్వే నిర్వహించారు. డిసెంబర్ లో ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో సర్వే చేసింది. ఏఎస్ఐ 1500 పేజీల సర్వే రిపోర్టును రెండు వర్గాలు త్వరలో అందజేయనుంది. 

ఆలయంపై మసీదు నిర్మాణం జరిగిందా ? 
జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మందిరం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. హిందూ సంఘాల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపించారు. జ్ఞానవాపి వివాదంపై ఇరు వైపుల వాదనలను విన్నన్యాయస్థానం...రెండు వర్గాలకు ఈ-మెయిల్ ద్వారా రిపోర్టు పంపాలని ఆదేశించింది. అయితే ఈ మెయిల్ ద్వారా కాకుండా హార్డ్ కాపీలను అందజేస్తామని ఏఎస్‌ఐ తెలిపింది. కొన్ని వారాల క్రితం జ్ఞానవాపి మసీదు ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేయాలని హిందూ మహిళలు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు ఆమోదించింది.  ఇది ఒకప్పుడు కాశీ విశ్వనాధ మందిరంలో భాగమని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ముస్లిం సంఘాలు మాత్రం మసీదు ఉన్నట్లు చెబుతున్నాయి.  17వ శతాబ్దంలో నిర్మించిన మసీదు...గతంలో ఉన్న ఆలయంపై నిర్మించారంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ASI సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా సర్వే నివేదికలను రెండు వర్గాలకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

దేవాలయం ఉండేదన్న హిందూ సంఘాలు
ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని హిందూ వర్గాలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ మసీదులో ఉన్నాయని, మళ్లీ ఆ ప్రదేశంలో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అనుమతించాలని పిటిషన్ లో కోరారు. 1991 ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం.. ఆ పిటిషన్ విచారణార్హం కాదని, హిందువులు వేసిన పిటిషన్ ను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ, ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు  తిరస్కరించింది. హిందూ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని తెలియజేసింది. ఈ పిటిషన్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదని, దేశ విశాల ప్రయోజనాలకు సంబంధించినదని వ్యాఖ్యానించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget