అన్వేషించండి

ప్రధాని మోదీ మంచి ఈవెంట్ మేనేజర్, అద్వాణి ఎప్పుడో చెప్పారు - జైరాం రమేశ్ సెటైర్లు

G20 Summit: మోదీ సర్కార్ G20 సదస్సుని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

G20 Summit in India:

జీ 20 సదస్సుపై విమర్శలు..

మోదీ ప్రభుత్వం G20 సదస్సుని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌గా మార్చుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీజేపీపై కాంగ్రెస్ విమర్శల డోస్ పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈసారి G20 సదస్సుని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విటర్‌లో హిందీలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సదస్సుని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

"G20 ని 1999లో ఏర్పాటు చేశారు. ఐరోపా సమాఖ్యతో పాటు 19 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 17 దేశాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. కానీ...బీజేపీ మాత్రం ఇదేదో గొప్ప విషయంలా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికలతో ముడిపెట్టి రాజకీయం చేస్తోంది. జీ20 సదస్సు జరిగిన ఏ దేశం కూడా ఇలా ప్రచారం చేసుకోలేదు. ఇదంతా కావాలనే చేస్తున్న ప్రచారం. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది."

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

రాజకీయం చేయడమేంటి..? 

భారత్‌ గతంలోనూ పలు ప్రతిష్ఠాత్మక సమావేశాలకు వేదిక అయిందని అన్నారు జైరాం రమేశ్. 1983లో  Non-Aligned Movement Summit తో పాటు కామన్‌ వెల్త్ కంట్రీస్ సమ్మిట్ కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. కానీ..అప్పుడు వీటిని రాజకీయం చేయాలనే ఆలోచనే ఎవరికీ రాలేదని తేల్చి చెప్పారు. 

"2014 ఏప్రిల్ 5న ఎల్‌కే అద్వాణి చేసిన ప్రకటన ఇప్పుడు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈవెంట్ మేనేజర్‌ అని వ్యాఖ్యానించారు అద్వాణి. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇదంతా"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

Also Read: కేటీఎమ్‌ బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Ganesh 2025: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
Jagan Threatened with Gun: జగన్ గన్ పెట్టి బెదిరించారు - టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు
జగన్ గన్ పెట్టి బెదిరించారు - టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు
Financial Planning: ఈ స్టెప్స్‌ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు! 
ఈ స్టెప్స్‌ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు! 
Modi refused Trump calls: ట్రంప్ ఫోన్ చేస్తున్నా స్పందించని ప్రధాని మోదీ - జర్మన్ మీడియా సంచలన కథనం
ట్రంప్ ఫోన్ చేస్తున్నా స్పందించని ప్రధాని మోదీ - జర్మన్ మీడియా సంచలన కథనం
Advertisement

వీడియోలు

Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
Vizag Sampath Vinayaka Temple Vinayaka Chavithi 2025 Special | ఈ వినాయకుని విగ్రహం పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచేసిందా? | ABP Desam
Visakhapatnam Bellam Vinayaka Temple | బెల్లాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరించే బెల్లం వినాయకుడు | ABP Desam
Vinayaka Chavithi 2025 | వినాయక నిమజ్జనం వెనకున్న పర్యావరణ రహస్యం ఇదే | ABP Desam
Rohit Sharma about Test Retirement | టెస్ట్ ఫార్మాట్ పై రోహిత్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Ganesh 2025: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
Jagan Threatened with Gun: జగన్ గన్ పెట్టి బెదిరించారు - టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు
జగన్ గన్ పెట్టి బెదిరించారు - టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు
Financial Planning: ఈ స్టెప్స్‌ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు! 
ఈ స్టెప్స్‌ ఫాలో అయితే కోటీశ్వరులు కాకపోయినా అప్పులు లేకుండా రాజులా బతికేస్తారు! 
Modi refused Trump calls: ట్రంప్ ఫోన్ చేస్తున్నా స్పందించని ప్రధాని మోదీ - జర్మన్ మీడియా సంచలన కథనం
ట్రంప్ ఫోన్ చేస్తున్నా స్పందించని ప్రధాని మోదీ - జర్మన్ మీడియా సంచలన కథనం
AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన- సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్ కావడం లేదని టెన్షన్
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన- సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్ కావడం లేదని టెన్షన్
Telangana Assembly Sessions: ఆగస్టు 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం రిపోర్టు, బీసీ రిజర్వేషన్లపై చర్చ
ఆగస్టు 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కీలక చర్చ
Baahubali The Epic Teaser: 'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే  మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?
'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?
INS Udaygiri: భారత నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి - విశాఖపట్నం నుంచి వార్ జర్నీ స్టార్ట్
భారత నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి - విశాఖపట్నం నుంచి వార్ జర్నీ స్టార్ట్
Embed widget