అన్వేషించండి

Elon Musk: ముందు 'మేక్ ఇన్ ఇండియా'.. తర్వాత పన్ను రాయితీ.. ఎల‌న్‌ మ‌స్క్‌కు షాకిచ్చిన కేంద్రం

టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మ‌స్క్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టెస్లా కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు.

టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మ‌స్క్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టెస్లా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు మ‌స్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్లా కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ముందుగా ఇండియాలో ఉత్ప‌త్తి ప్రారంభించాల‌ని (మేక్ ఇన్ ఇండియా) టెస్లాకు సూచించింది. ఆ తర్వాతే దిగుమతి సుంకాలను త‌గ్గించాలా? వద్దా? అనే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని తేల్చి చెప్పిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న ఏ కంపెనీకి కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వలేదని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. టెస్లాకు రాయితీలు ఇస్తే.. మిగతా కంపెనీలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్రం వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

టెస్లా కార్లతో ఇండియా మార్కెట్లో పట్టు సాధించాలని మస్క్ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కార్ల ఉత్పత్తికి సంబంధించి పలు మార్లు ట్వీట్లు కూడా చేశారు. ఇండియాలో దిగుమతి సుంకాలు ఎక్కువని.. అందుకే ఉత్పత్తి ఆలస్యమవుతుందని అందులో ప్రస్తావించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) దిగుమతి సుంకాలు ఎక్కువని.. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత అధికంగా లేవని చెప్పారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ.. ప్రభుత్వానికి లేఖ రాశారు. 

కార్ల తయారీ కష్టమన్న మస్క్‌.. నిజమేనన్న ఆనంద్ మహీంద్రా..
కార్ల తయారీ కష్టమని ఎలన్ మస్క్‌ ట్వీట్ చేశారు. లాభాలతో సంస్థను నడపడం ఇంకా కష్టమని చెప్పుకొచ్చారు. మస్క్‌ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లే ముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

Also Read: Horoscope Today :ఈ రాశులు వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు..ఆ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
Indian Rupee vs World Currencies : ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
Embed widget