అన్వేషించండి

Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్​నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం

Indian Army Restores Bridge: కొండ చరియలు విరిగిపడి బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో.. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆర్మీ కేవలం 4 గంటల్లోనే రెండు బ్రిడ్జిలను నిర్మించి రికార్డ్ క్రియేట్ చేసింది.

Indian Army Chinar Corps Restores 4 hour Detour: కరోనా వ్యాప్తితో రెండేళ్లు రద్దయిన అమర్‌నాథ్ ఈ ఏడాది వైభవంగా జరుగుతోంది. అయితే రెండు రోజుల కిందట విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడి రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించిన ఇండియన్ ఆర్మీ రికార్డు సమయంలో కేవలం 4 గంటల్లోనే రెండు బ్రిడ్జిలను నిర్మించి రికార్డ్ క్రియేట్ చేసింది. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా తీసుకున్న చర్యలలో భాగంగా తక్కువ సమయంలో వంతెనలు ఏర్పాటు చేశారు.

కొట్టుకుపోయిన రెండు వంతెనలు.. రంగంలోకి దిగిన ఆర్మీ.. 
ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ (Indian Army Chinar Corps) అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అయితే ఇటీవల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో యాత్రా మార్గంలో కాళీమాతా ఆలయ సమీపంలో బల్తాల్ వద్ద రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించిన చినార్ కార్ప్స్ ఆర్మీ వింగ్ కేవలం 4 గంటల సమయంలోనే కొట్టుకుపోయిన వంతెనల వద్ద మరో రెండు కొత్త వంతెనల్ని నిర్మించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాత్రికి రాత్రే రికార్డు సమయంలో వంతెనల నిర్మాణం.. 
రెండేళ్ల తరువాత అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కాగా మంచు శివలింగాన్ని దర్శించుకునేందకు భక్తులు తరలివెళ్తున్నారు. రెండు రోజుల కిందట కొండచరియలు విరిగిపడి బ్రిడ్జిలు కొట్టుకపోవడంతో చినార్ కార్ప్స్ / 15 కార్ప్స్ అని పిలిచే ఇండియన్ ఆర్మీ విభాగం రంగంలోకి దిగింది. కాళీమాత ఆలయం సమీపంలో, కలమట వద్ద వంతెనలు కొట్టుకుపోగా.. చినార్ కార్ప్స్  13 ఇంజనీర్ రెజిమెంట్ రాత్రికి రాత్రి బ్రిడ్జిలను నిర్మించి అమర్ నాథ్ యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చేసింది. దేశ ప్రజలకు సమస్య తలెత్తితే భారత సైన్యం ఎక్కడైనా, ఎప్పుడైనా అక్కడ ప్రత్యక్షమవుతుందని ఇండియన్ ఆర్మీ మరోసారి రుజువు చేసింది. 

Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

Also Read: Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Embed widget