అన్వేషించండి

Farmers March: ఉద్రిక్తంగా రైతుల ఆందోళనలు, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్న పోలీసులు

Farmers March: రైతుల ఆందోళనలలో హరియాణా సరిహద్దులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Farmers March Updates: రైతుల మార్చ్ పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఢిల్లీ వైపు దూసుకొస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మొహరించాయి. 2020-21 సమయంలో రైతులు భారీగా ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో హింసాత్మకంగా మారింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వేలాది మంది రైతులు పంజాబ్‌ నుంచి ఢిల్లీకి వస్తున్నారు. అటు హరియాణా పోలీసులూ అప్రమత్తమయ్యారు. రైతుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. Samyukta Kisan Morcha నేతృత్వంలో ఈ మార్చ్ జరుగుతోంది. ఛలో ఢిల్లీ పేరిట ఈ మార్చ్‌ నిర్వహిస్తోంది. దీంతో పాటు Mazdoor Morcha కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటోంది. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే...వాళ్లను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ రైతుల్ని రెండు సరిహద్దు ప్రాంతాల్లో హరియాణా పోలీసులు కట్టడి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ సమయంలోనే పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది పోలీసులు గాయపడ్డారు. 60 మంది రైతులకూ గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున సిమెంట్‌ బ్యారియర్‌లు, ఇసుక సంచులు అడ్డుగా పెట్టారు. వీటిని దాటేందుకు ప్రయత్నించిన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. 

రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది. అదే సమయంలో అవసరమైతే భద్రతా బలగాలను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిరసనల కారణంగా ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. సింగు, ఘాజిపూర్, చిల్లా సరిహద్దు ప్రాంతాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
Embed widget