అన్వేషించండి

CAA ముస్లింలకు వ్యతిరేకం కాదు, వెనక్కి తీసుకునే అవకాశమే లేదు - అమిత్ షా

Citizenship Amendment Act: సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు

Amit Shah on CAA: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదాస్పదమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే...దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వ్యతిరేక చట్టం అంటూ మండి పడుతున్నాయి. ఈ విమర్శలకు హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. CAA ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని మండి పడ్డారు. ఇప్పటికే చాలా సార్లు ఈ చట్టం గురించి మాట్లాడానని, దేశంలోని మైనార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని వివరించారు. 

"ఇప్పటికే నేను పౌరసత్వ సవరణ చట్టం గురించి 41 సార్లు మాట్లాడాను. అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రస్తావించాను. దేశంలోని మైనార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ల హక్కుల్ని అణిచివేసే విధంగా చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పిస్తాం. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లలో హింసకు గురైన శరణార్థులు 2014 డిసెంబర్ 31 వ తేదీ కన్నా ముందు భారత్‌కి వచ్చిన వాళ్లకే  ఈ చట్టం వర్తిస్తుంది"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముస్లింలు కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు అమిత్ షా. అయితే...చట్టంలో పేర్కొన్న విధంగా ఆ మూడు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించాలన్నదే ముఖ్య లక్ష్యం అని వెల్లడించారు. ఒకవేళ ఆందోళనలు మళ్లీ చెలరేగితే CAA చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకి గట్టి బదులిచ్చారు అమిత్ షా. వెనక్కి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 

"తాము అధికారంలోకి రాగానే CAAని రద్దు చేస్తాం అని ఇండియా కూటమి చెబుతోంది. వాళ్లు అధికారంలోకి రారని వాళ్లకీ తెలుసు. CAAని బీజేపీయే తీసుకొచ్చింది. నరేంద్ర మోదీ చొరవతోనే ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దేశవ్యాప్తంగా ఈ చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

Also Read: New Research : పెళ్లైన భారతీయుల్లో 60 శాతం మంది దిక్కులు చూస్తున్న వాళ్లే- తాజా అధ్యయనంలో ఆందోళన కలిగించే అంశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karimnagar Crime News: ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karimnagar Crime News: ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Rama Navami 2026: అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Embed widget