అన్వేషించండి

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !

US: అదాని గ్రూపు లంచాలు ఇచ్చిందని అమెరికాలో నమోదైన కేసులోకీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పెట్టిన అటార్నీ రాజీనామా చేశారు. జనవరి 10 ఆయన లాస్ట్ వర్కింగ్ డే.

Attorney Behind US Department Move Against Adani Group To Resign: అమెరికాతో పాటు భారత్ లోనూ సంచలనం సృష్టించిన అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఆరోపణల విషయంలో కీలకంగా ఉన్న  అటార్నీ బ్రీన్ పీస్  తన పదవికి రాజీనామాను ప్రకటించారు. జనవరి పదో తేదీన ఆయన లాస్ట్ వర్కింగ్ డే.  50 ఏళ్ల పీస్‌ను 2021లో అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.   జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కంటే పది రోజుల ముందే అటార్నీ పదవి నుంచి వైదొలగనున్నారు.  ప్రస్తుతం అమెరికా అసిస్టెంట్ అటార్నీగా ఉన్న కరోలిన్ పోకోర్నీ ... బ్రీన్ పీస్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇండియాలోని విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో అధిక ధరలు నిర్ణయించడానికి అదానీ లంచాలు ఇచ్చారని .. ఆ విషయాన్ని దాటి పెట్టి  యుఎస్ పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ,  సంస్థకు చెందిన ఇతర అధికారులపై నవంబర్లో  కేసులు నమోదు చేయడంలో బ్రీన్ పీస్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ అభియోగాలను అదానీ గ్రూపు తిరస్కరించింది. లంచాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 

Also Read: పెళ్లయిన 43 ఏళ్లకు రూ.3 కోట్లు భరణం ఇచ్చి మరీ భార్యకు విడాకులు - పాపం ఈ పెద్దాయన ఎంత టార్చర్ అనుభవించారో ?

అమెరికా అటార్నీ చేసిన తప్పుడు చర్య వల్ల  అంతర్జాతీయ ప్రాజెక్టుల రద్దు, ఆర్థిక మార్కెట్ పై ప్రబావం పడిందని అదానీ గ్రూపు  అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  అమెరికా ప్రభుత్వ నివేదిక అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందంతో ముడిపడి ఉందని అ ఇది అనుబంధ వ్యాపారంలో సుమారు 10 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. అదానీ గ్రూప్ కు చెందిన 11 ప్రభుత్వ కంపెనీల్లో ఏ ఒక్కదానిలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్  కేసులు నమోదయినప్పుడే ప్రకటించారు. 

Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !

అదానిపై అమెరికాలో నమోదైన కేసు ఇండియాలో రాజకీయగానూ సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏపీలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి ఏపీ సీఎంకు రూ. 1750 కోట్లు లంచాన్ని అదానీ ఇచ్చారని యూఎస్ అటార్నీ ఆరోపణుల చేశారు. దీంతో ఏపీలో జగన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అది ప్రైవేటు కంపెనీల వ్యవహారమని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. తమ దేశ చట్టాల ప్రకారమే కేసు నమోదయిందని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాలో మారనున్న సమయంలో .. కీలక స్థానాల్లో ఉన్న వారు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటార్నీ కూడా మారిపోయారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఫీచర్లతో 2026 Hyundai Verna అప్‌డేట్.. HX6+ వేరియంట్ ఎందుకు బెస్ట్?
2026 హ్యుందాయ్ వెర్నా ఏ వేరియంట్ కొనాలి? ధరలు, ఫీచర్లు, బెస్ట్ ఆప్షన్ ఇదే
ITR Filing : మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget