అన్వేషించండి

CM Jagan Vizag Visit: నేడు విశాఖకు సీఎం జగన్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

CM Jagan Vizag Visit: ఏపీ సీఎం జగన్ గురు నేడు వారం రోజు విశాఖలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

CM Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు విశాఖకు రాబోతున్నందును ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించ నున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. 

ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు భూమిపూజ

సాయంత్రం 4.30 నుంచి 4.50 గంటల మధ్య భీమిలి నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశం ముగిసిన అనంతరం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్ వెళ్తారు. 5.05 గంటలకు అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ వీక్షణ ఉంటుంది. తర్వాత 5.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రి నుండి సీ హేరియర్ మ్యూజియానికి బయలుదేరి వెళ్తారు. 6 గంటల వరకు బీచ్ రోడ్డులోని సీ హేరియర్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత రామ్ నగర్ లోని కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం భీమిలి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజా చేస్తారు.

పీఎం పాలంలోని ఏసీఏ-వీడీసీఏ వద్ద 50 అడుగులు భారీ హోర్డింగ్

వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైజాగ్ స్టాండ్స్ విత్ యూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తున్నారు. ఆయన ఈరోజు విశాఖకు వస్తున్నందున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ ను కొందరు ప్రజలు స్వచ్ఛద్ధంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లలో పాల్గొంటారు. 

మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
Karnataka: యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
Andhra Pradesh Districts Names: ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
Advertisement

వీడియోలు

Pawan Kalyan on Hindi Big Mother | ఉత్తరాది ప్రజలు దక్షిణాది భాషలు నేర్చుకుంటే బాగుంటుంది | ABP
Pawan Kalyan on Santhana Dharma | సనాతన ధర్మం గురించి ఏబీపీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Pawan Kalyan Interview on Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ Exclusive ఇంటర్వ్యూ
Jagdeep Dhankhar resigned as Vice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా
Anshul Kamboj in India vs England 4th Test | టీం ఇండియాలోకి ధోనీ శిష్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
Karnataka: యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
Andhra Pradesh Districts Names: ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
Pawan Kalyan Chit Chat: సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం  - చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్
సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం - చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్
TTD News: శ్రీవారి దర్శనానికి శ్రీవాణి టిక్కెట్లు తీసుకోవాలనుకుంటున్నారా ?  కొత్త కౌంటర్ అడ్రస్ ఇదిగో
శ్రీవారి దర్శనానికి శ్రీవాణి టిక్కెట్లు తీసుకోవాలనుకుంటున్నారా ? కొత్త కౌంటర్ అడ్రస్ ఇదిగో
Palvai Harish Babu: నెలాఖరులోగా జీవో 49ను రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష: సిర్పూర్ ఎమ్మెల్యే
నెలాఖరులోగా జీవో 49ను రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష: సిర్పూర్ ఎమ్మెల్యే
AP Liquor Case: లిక్కర్ స్కాంలో చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు - మాజీ ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు
లిక్కర్ స్కాంలో చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు - మాజీ ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు
Embed widget