అన్వేషించండి

Amit Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా భేటీ.. హాజరైన సీఎం కేసీఆర్‌..

దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమావేశం అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత హాజరయ్యారు.

దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమావేశం అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, బిహార్ సీఎం నితీష్‌ కుమార్‌‌, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాలేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ తరఫున మంత్రి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. మిగతా మూడు రాష్ట్రాల తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Also Read: Bandi Sanjay: దివ్యాంగులంటే కేసీఆర్‌కు ఎందుకంత చులకన? టీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఆగ్రహం

ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి కార్యక్రమాలు, మావోలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్యకలాపాలపై సమీక్షించారు. దీంతో పాటుగా మావో ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి పలు అంశాలు చర్చకు వ‌చ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Amit Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా భేటీ.. హాజరైన సీఎం కేసీఆర్‌..

మావోల హింస తగ్గింది.. 
దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రిత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని 45 జిల్లాల్లో నక్సల్స్ ఉనికి ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 90 జిల్లాలను మావో ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించాయి. నక్సల్స్ సమస్యను.. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌డబ్ల్యూఈ) అని పిలుస్తున్నారు. 2019లో 61 జిల్లాలు.. 2020లో కేవలం 45 జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2015 నుంచి 2020 వరకు ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 380 మంది భద్రతా సిబ్బంది.. వెయ్యి మంది పౌరులు.. 900 మంది నక్సల్స్ మరణించినట్లు తెలిపింది. అలాగే మొత్తం 4,200 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు నివేదించింది. 

Also Read: AP Drugs Test Challenge: ఏపీలో వైట్ ఛాలెంజ్.. డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని టీడీపీ సవాల్... గంజాయి రవాణాతో సంబంధం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

Also Read: AP Ministers: పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్... పవన్, సంపూర్ణేశ్ బాబు ఎవరైనా ఒక్కటే అని కామెంట్స్... క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Iran War Updates: కాల్పుల విరమణకు ఇరాన్ షరతులు - అమెరికా అంగీకారం కష్టమే - భీకరదాడులు తప్పవా?
కాల్పుల విరమణకు ఇరాన్ షరతులు - అమెరికా అంగీకారం కష్టమే - భీకరదాడులు తప్పవా?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget