అన్వేషించండి

Kerala Kuttiyamma : అమ్మో..బామ్మ ! 104 ఏళ్ల వయసులో 89 మార్కులతో నాలుగో క్లాస్ పాస్ !

కేరళలో నిరక్ష్యరాస్యురాలైన ఓ బామ్మ104ఏళ్ల వయసులో పట్టుదలతో అక్షరాలు నేర్చుకుంది. ప్రభుత్వ లిటరసీ పరీక్ష రాసి 89 శాతం మార్కులు తెచ్చుకుంది.

ఆ బామ్మ సెంచరీ కొట్టేసి నాలుగేళ్లయింది. అంటే నూట నాలుగేళ్లు. ఇప్పటికే ఆమె ఎన్నో తరాలు చూసింది. కరెంట్ అంటేనే ఓ అద్భుతం అనుకునే తరం నుంచి కంప్యూటర్ల మీద ప్రపంచం మొత్తం నడిచిపోతున్న తరం చూస్తోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకూ చదువు రాదు. చదువుకోవాలని కూడా అనుకోలేదు. చదువంటే మనకు కాదనునే తరంలో పుట్టింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు.. కుటుంబంలో అందరూ చదువుకుని పైకెదిగిపోయారు కానీ.. ఆమెకు చదువు అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఎప్పుడంటే 104 ఏళ్లు వచ్చాక..! 

Also Read : నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !

ఆమె పేరు కుట్టాయమ్మ. కేరళలో ఉంటారు. ఇప్పుడెందుకు చదువు కోకూడదు అనుకుంది. బహుశా..అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇప్పుడే తీరిగ్గా ఉందేమో కానీ చదువుకోవాలని అనుకుంది. వెంటనే తన కోరికను కొడుకులకు, మనవళ్లకు చెప్పింది. ఎవరూ నవ్వలేదు. ఆమె పట్టుదలను మెచ్చుకున్నారు. ఎందుకంటే అది కేరళ. దేశంలో అత్యధిక అక్షరాస్యతా రేటు కేరళలోనే ఎందుకు ఉంటుందంటే అక్కడ చదువును.. అక్షరాస్యతను ఎవరూ తేలిగ్గా తీసుకోరు. అక్కడ ప్రభుత్వం ఎవరూ చదువు లేకుండా ఉండకూడదన్న లక్ష్యంగా ప్రత్యేకంగా లిటరసీ ప్రోగ్రామ్స్ పెడుతూంటుంది. పెద్దలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలు విద్యావంతు రాలు అనే సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. 

Also Read : ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?

ఇలా కేరళ ప్రభుత్వం పెట్టిన ఓ లిటరసీ ప్రోగ్రాంలో చేరిన 104 ఏళ్ల కుట్టాయమ్మ టీచర్లు చెప్పింది చక్కగా నేర్చుకున్నారు. పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఆమెకు 89 శాతం పర్సంటేజీ వచ్చింది. వందకు 89 మార్కులు ఆమెకు వచ్చాయన్నమాట. ఆమెకు నేర్పిన పాఠాలు నాలుగో తరగతి పాఠాలతో సమానం. కుట్టామయమ్మ సక్సెస్‌ను కేరళ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. 

 

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

దేశంలో వయోజనుల్లో నిరక్ష్యరాస్యులు ఎక్కువగా ఉన్నారు. వారిని అక్షరాస్యులుగా మర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.. కానీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. కానీ కేరళ మాత్రం ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన అక్షరాస్యత సాధించింది.  వారికి మాత్రమే ఇది సాధ్యమయింది. 

Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget