అన్వేషించండి

Kerala Kuttiyamma : అమ్మో..బామ్మ ! 104 ఏళ్ల వయసులో 89 మార్కులతో నాలుగో క్లాస్ పాస్ !

కేరళలో నిరక్ష్యరాస్యురాలైన ఓ బామ్మ104ఏళ్ల వయసులో పట్టుదలతో అక్షరాలు నేర్చుకుంది. ప్రభుత్వ లిటరసీ పరీక్ష రాసి 89 శాతం మార్కులు తెచ్చుకుంది.

ఆ బామ్మ సెంచరీ కొట్టేసి నాలుగేళ్లయింది. అంటే నూట నాలుగేళ్లు. ఇప్పటికే ఆమె ఎన్నో తరాలు చూసింది. కరెంట్ అంటేనే ఓ అద్భుతం అనుకునే తరం నుంచి కంప్యూటర్ల మీద ప్రపంచం మొత్తం నడిచిపోతున్న తరం చూస్తోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకూ చదువు రాదు. చదువుకోవాలని కూడా అనుకోలేదు. చదువంటే మనకు కాదనునే తరంలో పుట్టింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు.. కుటుంబంలో అందరూ చదువుకుని పైకెదిగిపోయారు కానీ.. ఆమెకు చదువు అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఎప్పుడంటే 104 ఏళ్లు వచ్చాక..! 

Also Read : నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !

ఆమె పేరు కుట్టాయమ్మ. కేరళలో ఉంటారు. ఇప్పుడెందుకు చదువు కోకూడదు అనుకుంది. బహుశా..అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇప్పుడే తీరిగ్గా ఉందేమో కానీ చదువుకోవాలని అనుకుంది. వెంటనే తన కోరికను కొడుకులకు, మనవళ్లకు చెప్పింది. ఎవరూ నవ్వలేదు. ఆమె పట్టుదలను మెచ్చుకున్నారు. ఎందుకంటే అది కేరళ. దేశంలో అత్యధిక అక్షరాస్యతా రేటు కేరళలోనే ఎందుకు ఉంటుందంటే అక్కడ చదువును.. అక్షరాస్యతను ఎవరూ తేలిగ్గా తీసుకోరు. అక్కడ ప్రభుత్వం ఎవరూ చదువు లేకుండా ఉండకూడదన్న లక్ష్యంగా ప్రత్యేకంగా లిటరసీ ప్రోగ్రామ్స్ పెడుతూంటుంది. పెద్దలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలు విద్యావంతు రాలు అనే సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. 

Also Read : ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?

ఇలా కేరళ ప్రభుత్వం పెట్టిన ఓ లిటరసీ ప్రోగ్రాంలో చేరిన 104 ఏళ్ల కుట్టాయమ్మ టీచర్లు చెప్పింది చక్కగా నేర్చుకున్నారు. పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఆమెకు 89 శాతం పర్సంటేజీ వచ్చింది. వందకు 89 మార్కులు ఆమెకు వచ్చాయన్నమాట. ఆమెకు నేర్పిన పాఠాలు నాలుగో తరగతి పాఠాలతో సమానం. కుట్టామయమ్మ సక్సెస్‌ను కేరళ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. 

 

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

దేశంలో వయోజనుల్లో నిరక్ష్యరాస్యులు ఎక్కువగా ఉన్నారు. వారిని అక్షరాస్యులుగా మర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.. కానీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. కానీ కేరళ మాత్రం ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన అక్షరాస్యత సాధించింది.  వారికి మాత్రమే ఇది సాధ్యమయింది. 

Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి       

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget