అన్వేషించండి

Typhoid: చినుకు పడగానే విజృంభిస్తున్న టైఫాయిడ్, ఇది అంటువ్యాధి, ఈ జాగ్రత్తలు తీసుకోకతప్పదు

టైఫాయిడ్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. అధికంగా వానాకాలంలోనే నమోదవుతాయి ఈ కేసులు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా చినుకులు మొదలయ్యాయో లేదో, అలా టైఫాయిడ్ కేసులు బయటపడడం ప్రారంభమయ్యాయి. అపరిశుభ్ర వాతావరణం, నీరు నిలిచి దుర్గంధం వెదజల్లడం, ఆహారం, నీరు కలుషితం కావడం... ఇలా వివిధ కారణాల టైఫాయిడ్ జ్వరం సోకుతుంది. టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే మనిషిని నీరసంతో నిలువునా కుంగదీస్తుంది. ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరాన్ని కల్పిస్తుంది.

ఏ బ్యాక్టిరియా కారణం?
టైఫాయిడ్ జ్వరం కలగడానికి సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టిరియా సోకడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీటిపై జీవిస్తుంది. వాటిని తినడం, తాగడం వల్ల శరీరంలో చేరి టైఫాయిడ్‌కు కారణం అవుతుంది. 

ఇది అంటువ్యాధి
టైఫాయిడ్ దోమల ద్వారా వ్యాపిస్తుందని కొంతమంది భావన. కానీ అది నిజం కాదు. ఈ బ్యాక్టిరియాను ఏ జీవి మోసుకుని తిరగదు. కేవలం మనిషి మాత్రమే దీని వాహకం. మనిషి ద్వారా మనిషికి సోకుతుంది. టైఫాయిడ్ సోకిన వ్యక్తి తాగిన నీళ్లు తాగినా, అతని తిన్న ఆహారం తిన్నా, అతను వండిన ఆహారం తిన్నా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి టైఫాయిడ్ సోకిన వ్యక్తికి సేవ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

లక్షణాలు ఇలా ఉంటాయి?
టైఫాయిడ్ సోకిన వ్యక్తి లక్షణాలు సాధారణంగా ఉంటాయి. కాబట్టి దాన్ని మామూలు జ్వరమే అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. 
1. జ్వరం ఒకంతట తగ్గదు. 103 డిగ్రీల వరకు జ్వర తీవ్రత చేరుకుంటుంది.
2. వాంతులు వేధిస్తాయి. 
3. తలనొప్పిగా అనిపిస్తుంది.
4. ఆకలి వేయదు, తినాలనిపించదు. 
5. కొందరిలో  విరేచనాలు అవుతాయి, మరకొందరిలో మలబద్ధకం వేధిస్తుంది. 

ఎప్పుడు ప్రాణాంతకం?
టైఫాయిడ్ సోకిన వారిలో చాలా మటుకు పైన చెప్పిన లక్షణాలతోనే బాధపడతారు. మరికొందరిలో మాత్రం బయటికి తెలియకుండా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. టైఫాయిడ్ అని సందేమం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 

ఇది కూడా మహమ్మారే
పేద దేశాలను పట్టి పీడస్తున్న మహమ్మారి టైఫాయిడ్. అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో ఈ బ్యాక్టిరియా చెలరేగిపోతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కేవలం టైఫాయిడ్ వల్లే దాదాపు లక్షన్నర మంది మరణిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వానాకాలంలోనే టైఫాయిడ్ అధికంగా చెలరేగిపోతుంది. కాబట్టి నీళ్లను కాచి చల్లార్చి తాగాలి. రోడ్డు మీద అమ్మే పానీయాలు తాగడం మానివేయాలి.ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. పండ్లు, కూరగాయలు తొక్కలు తీసేశాక బాగా శుభ్రం చేశాకే, తినడం  లేదా వండడం చేయాలి. 

Also read: కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, బూస్టర్ డోసు తీసుకున్నా సరే వీళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే

Also read: బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లో ఇలా చేసుకుంటే ఏడాదైనా నిల్వ ఉంటుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Holi 2026 : హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు
హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget