అన్వేషించండి

ChinthaChiguru Powder: చింతచిగురు పొడి ఇలా చేసి పెట్టుకోండి, అన్నంతో పాటూ తింటే ఆ రుచే వేరు

చింతచిగురుతో చేసిన వంటాకాలు తింటే విటమిన్ సి లోపం రాదు.

వసంతకాలం వచ్చిందటే చింతచిగురు తొడిగేస్తుంది. పచ్చని రంగులో చూస్తుంటేనే నోరూరిపోతుంది. పూర్వం చింతచిగురుతో చేసిన ఆహారానికి చాలా విలువ ఉండేది. పప్పు చింతచిగురు కలిపి వండుకుని కచ్చితంగా తినేవారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో తప్ప పట్టణాల్లో దీన్ని తినేవారి సంఖ్య తగ్గిపోయింది. చింతచిగురు తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. 

చింతచిగురులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి అందుతుంది.త్వరగా వైరస్, బ్యాక్టరియాలు దాడి చేయలేవు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వును పెంచుతుంది. పైల్స్, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారికి చింతచిగురుతో చేసిన వంటకాలు మేలు చేస్తాయి. చింతచిగురును నీళ్లలో వేసి మరిగించి, చల్లారక ఆ నీటిని తాగినా, లేక పుక్కిలించినా గొంతునొప్పి, మంట, వాపు తగ్గుముఖం పడతాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని చింతచిగురు పెంచుతుంది. పిల్లలకు తరచూ నులిపురుగుల సమస్య వేధిస్తుంది. చింతచిగురు పప్పు వంటివి పిల్లలకు తినిపిస్తే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా చింతచిగురుకు ఉంది. 

చింతచిగురు సీజనల్‌గా దొరుకుతుంది కాబట్టి దీన్ని పొడి రూపంలో దాచుకుంటే మంచిది. ఏడాదంతా తాజాగా ఉంటుంది. 

కావాల్సిన పదార్థాలు

చింతచిగురు - పావుకిలో
ఎండుమిరపకాయలు - 12 
(కారంగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు)
మినపప్పు - అయిదు స్పూన్లు
ధనియాలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - 10
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
నూనె - అయిదుస్పూన్లు

తయారీ ఇలా
1. చింతచిగురుని బాగా కడిగి గాలికి ఆరబెట్టాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 
3. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
4. అవి వేగాక చింతచిగురు కూడా వేసి వేయించాలి. 
5. అన్నీ వేగాక కాస్త చల్లారబెట్టాలి. చల్లారక వెలుల్లిరెబ్బలు కూడా కలిపి, ఉప్పు వేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి.  వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పొడికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
6. ఈ పొడి ఎన్ని నెలలైనా తాజాగానే ఉంటుంది.వేడి వేడి అన్నంలో ఈ పొడి, నెయ్యి వేసుకుని రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరు. పైగా ఆరోగ్యం కూడా. 
అన్నమే కాదు, ఇడ్లీ, దోశెల్లోకి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. 

Also read: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు

Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget