అన్వేషించండి

పెద్ద ద్వీపాన్ని అమ్మేస్తున్నారు, అది కూడా ఒక ఫ్లాట్ కన్నా తక్కువ ధరకే

ఐలాండ్స్‌ని అమ్మడం ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది.మరో ఐలాండ్ అమ్మకానికి వచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఇంద్ర భవనంలాంటి ఇల్లే కాదు, తమ ప్రపంచాన్ని సొంతంగా సృష్టించుకునేందుకు ఒక ఐలాండ్ కూడా ఉండాలని కలలు కంటారు.  అలాంటి వారి కోసమే అప్పుడప్పుడు ఐలాండ్స్ అమ్మకానికి వస్తుంటాయి. ప్రస్తుతం మరో ఐలాండ్ అమ్మకానికి ఉంది.  ఆ ద్వీపం పేరు ఇగ్వానా. ఈ ఐలాండ్ కరీబియన్ ప్రాంతంలో నికారాగ్వాకు దగ్గరలోని సముద్ర తీరానికి 12 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఒక అగ్నిపర్వత ద్వీపం. చుట్టూ సముద్రంతో, ఆకుపచ్చని అందాలు నిండుగా ఉన్న ఈ ద్వీపం సూర్యోదయ, సూర్యోస్తమయాలను చాలా అందంగా చూపిస్తుంది.

 దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి చెట్,లు అరటి చెట్లతో నిండిపోయి ఉంటుంది. దీన్ని privateislandsonline.comలో ఆన్లైన్లో అమ్మకానికి ఉంది. ఈ ద్వీపం పిచ్చిమొక్కలతో నిండిపోయిన అడవిలా ఉండదు. రోడ్లు, మూడు గదుల బెడ్ రూమ్, రెండు బాత్రూమ్‌లతో కూడిన భవనంతో నివాసయోగ్యంగా ఉంటుంది. ఈ ద్వీపానికి ఒక మేనేజర్, బాగోగులు చూసే పనివారు కూడా ఉన్నారు. సెప్టిక్ సిస్,టం వాటర్ క్యాచ్ మెంట్ సిస్టం కూడా ఉంది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో ఏ లోపం లేదు. పర్యాటకులను ఆకర్షించడంలో ఈ ద్వీపం ముందుంటుంది. దీన్ని కొనుక్కొని పర్యాటకులకు అద్దెకి ఇచ్చుకుంటే మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీని ధర మూడు కోట్ల 86 లక్షల రూపాయలు. పెద్ద పెద్ద నగరాల్లో కేవలం ఫ్లాట్ ధర మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అలాంటిది 5 ఎకరాల ద్వీపం అతి తక్కువ దొరికే వస్తుంటే ధనవంతులు కొనేందుకు ఎగబడకుండా ఉంటారా?

ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనలేదు. ఆన్ లైన్లో బిడ్డింగ్లు జరుగుతున్నాయి. నచ్చిన వాళ్లు అంత ఖరీదు పెట్టి కొనుక్కోవచ్చు. సెలవులను అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే పర్యాటకులకు అద్దెకు ఇచ్చి భారీగా సంపాదించవచ్చు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Insider Travel (@insidertravel)

Also read: చలికాలంలో వాడే వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు? గుండెపోటు వచ్చే అవకాశం కూడా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget