అన్వేషించండి

UPSC CMS Exam: 838 పోస్టుల భర్తీ.. యూపీఎస్సీ నోటిఫికేషన్

UPSC CMS Exam 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2021 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 838 పోస్టులకు భర్తీ చేయనుంది.

UPSC CMS Exam 2021: ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 2021 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (CMS) ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 838 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్ పూర్తయిన, చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కేటగిరీల వారీగా వీటిని భర్తీ చేయనుంది. కేటగిరీ - 1లో 349 పోస్టులు, కేటగిరీ - 2లో 389 పోస్టులను కేటాయించింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు జూలై 27వ తేదీతో ముగియనుంది. 
పోస్టుల వివరాలు.. 
కేటగిరీ - 1
సెంట్రల్ హెల్త్ సర్వీసులో జూనియర్ స్కేల్ పోస్టులు - 349
కేటగిరీ - 2
1. అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ - 300
2. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 5
3. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (EDMC), నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) లలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 - 184
పరీక్ష విధానం.. 

ఈ పరీక్ష పార్ట్ - 1, పార్ట్ - 2 అనే రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగం (UPSC CMS 2021 Part 1 ) రెండు పేపర్లుగా ఉంటుంది. పార్ట్ - 1లో ఒక్కో పేపర్ కు 250 మార్కుల చొప్పున మొత్తం 500 మార్కులు కేటాయించారు. ఒక పరీక్ష రెండు గంటల పాటు కొనసాగనుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 0.33 (1/3) మార్కులను కట్ చేస్తారు. పార్ట్ - 2లో క్వాలిఫై అయితేనే రెండో విభాగానికి (UPSC CMS 2021 Part II exam) అర్హులు అవుతారు. పార్ట్ - 2 అనేది పర్సనాలిటీ టెస్ట్. ఇది 100 మార్కులకు ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకునే (విత్‌డ్రా) అవకాశాన్ని కూడా యూపీఎస్సీ కల్పించింది. ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులను విత్‌డ్రా చేసుకోవచ్చని సూచించింది. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

ముఖ్యమైన వివరాలు..
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు ముగిసే తేదీ: జూలై 27, 2021 సాయంత్రం 6 గంటలు
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
వయసు: 2021 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: నవంబర్‌ 21, 2021
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget