అన్వేషించండి

Brain Tumour With Mobile: మొబైల్ అతిగా వాడితే మెదడులో కణితి? మీరు ఈ గుడ్ న్యూస్ వినాల్సిందే!

మొబైల్ ఫోన్లు ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసిందే. అయితే, ఆక్స్‌ఫార్డ్ యూనివర్శిటీ మాత్రం ఇందుకు భిన్నంగా చెప్పింది.

Brain Tumour With Mobile | మొబైల్ అతిగా మాట్లాడితే మెదడు పాడవ్వుతుందని, బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు. మొబైల్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయనే భయం ఎన్నాళ్ల నుంచో ఉంది. తాగాజా 5G టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

ఆక్స్‌ఫార్డ్ యూనివర్శిటీ నిపుణులు మాత్రం.. ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మొబైల్ వల్ల మెదడులో కణితి లేదా క్యాన్సర్ ఏర్పడుతుందని చెప్పడానికి ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లేదని, మీరు బిందాస్‌గా మొబైల్ ఫోన్లో కబుర్లు చెప్పుకోవచ్చని చెప్పేశారు. మొబైల్ ఫోన్ మెదడుపై చూపించే చెడు ప్రభావాలపై జరిపిన అధ్యయనంలో అతిగా ఫోన్ మాట్లాడే మహిళలు, ఫోన్‌కు దూరంగా ఉండే మహిళలను పరీక్షించారు. ఇరువురిలో బ్రెయిన్ ట్యూమర్ రేట్ సమానంగా ఉన్నట్లు తేలింది.
Brain Tumour With Mobile: మొబైల్ అతిగా వాడితే మెదడులో కణితి? మీరు ఈ గుడ్ న్యూస్ వినాల్సిందే!

ఈ స్టడీ టీమ్‌లో ఒకరైన కిర్‌స్టిన్ పిరీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ వాడకం వల్ల మెదడులో కణితి ప్రమాదం ఉండదని ప్రస్తుత ఆధారాలు వెల్లడిస్తున్నాయి. యూకేలో 50 ఏళ్లు పైబడిన 776,000 మంది మహిళల డేటాను పరిశీలించగా.. మొబైల్ ఫోన్ వినియోగం, క్యాన్సర్ వచ్చే అవకాశాలకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. అధ్యయనంలో భాగంగా 2001లో ఒకసారి, 2011లో మరోసారి మహిళల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఫోన్ ఉపయోగించేవారు, వాడని వారిలో ఈ ఫలితాలు సమానంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో చాలామందికి కుడి వైపు ఫోన్ పెట్టుకుని మాట్లాడటం అలవాటు. అయితే, ఆ వైపు కూడా మెదడులో ఎటువంటి మార్పులు కనిపించలేదు’’ అని వెల్లడించారు. 

Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..

కానీ, ప్రతి రోజు గంటల తరబడి చాటింగ్, ఫోన్లు మాట్లాడే మొబైల్ వినియోగదారుల గురించి తగిన డేటా లభించలేదని పరిశోధకులు తెలిపారు. సాంకేతికత పెరగడం వల్ల ఇప్పటి ఫోన్లు సురక్షితమేనని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన డాక్టర్ జోచిమ్ షూజ్ మాట్లాడుతూ.. ‘‘మొబైల్ టెక్నాలజీలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పటి ఫోన్లతో ముప్పు తక్కువే’’ అని తెలిపారు. అయితే, ఇటీవల ఫోన్ల వాడకంగా బాగా పెరిగిన నేపథ్యంలో దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ అధ్యయనం ఎన్నో ఆందోళనలను దూరం చేస్తోందన్నారు. 

Also Read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Tofu vs Paneer : టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget