అన్వేషించండి

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 

నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల అతడిపై మైసూరు విమానాశ్రయంలో ఒక వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విజయ్ మేనేజర్ దాడి చేసిన వ్యక్తిపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. చిన్న గొడవ అని, తాగిన మైకంలో సదరు వ్యక్తి దాడి చేశాడని, ఈ ఘటనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈ ఘటనలో బాధితుడు, విజయ్ మేనేజర్ చేతిలో దెబ్బలు తిన్న గాంధీ అనే వ్యక్తి విజయ్ పై పరువునష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన గాంధీ ఆరోజు జరిగిన ఘటనను మీడియాకు వివరించాడు. ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిని ప్రశంసిస్తూ మాట్లాడితే.. ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని.. అంతేకాకకుండా తనపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు. విజయ్ మేనేజర్ తనను తీవ్రంగా కొట్టాడని.. ఆ దాడిలో గాయాలు కావడంతో, తన చెవి పని చేయడం లేదని.. దీనికి ఆయన మూల్యం చెల్లించాలని గాంధీ చెప్పుకొచ్చాడు. 

అలానే గాంధీ తరఫు లాయర్ కూడా మీడియాతో మాట్లాడారు. గాంధీకి వెన్నెముక సమస్య ఉండడంతో వైద్య పరీక్షల కోసం మైసూరు వెళ్లారని, అనుకోకుండా ఎయిర్ పోస్ట్ లో విజయ్ సేతుపతిని చూడడం.. వారి మధ్య అపార్ధాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు విజయ్ సేతుపతి పక్కనే ఉన్న స్నేహితుల్లో ఒకరు గాంధీ చెవి మీద కొట్టారని చెప్పాడు. ఈ ఘటనలో ఆయన చెవి పూర్తిగా దెబ్బతిందని, ఇక ఆ చెవి పని చేయదని డాక్టర్ లు చెప్పినట్లు వెల్లడించారు. అది కాకుండా.. మీడియాలో విజయ్ సేతుపతి.. గాంధీ మద్యం సేవించి ఉన్నారని చెప్పడంతో అతడి ప్రతిష్టకు భంగం కలిగిందని.. అందుకే రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేశామని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో విజయ్ ఈ ఘటన నుంచి బయటపడేలా లేడు.  

Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన

Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Embed widget