అన్వేషించండి

Trinayani Serial Today September 4th: 'త్రినయని' సీరియల్: నయనితో పాటు మణికాంత ప్రాంతానికి వెళ్లనున్న గురువుగారు.. గాయత్రీ పాప ఆపడం వెనక అర్థం ఏంటి? 

Trinayani Today Episode నయనతో పాటు మణికాంత ప్రాంతానికి గురువు గారు కూడా వెళ్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని తనని మణికాంత ప్రాంతానికి సాగనంపమని విశాల్‌కి చెప్తుంది. దానికి విశాల్ పౌర్ణమి ఘడియలు మొదలయ్యాయి అనుకునేలోపు నీ మాటలతో చీకటి నింపుతున్నావని అంటాడు. నిన్ను పంపించడం నా వల్ల కాదని విశాల్ కూడా ఎమోషనల్ అవుతాడు.

నయని: నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనే దాని కంటే మీరు పంపించారు అనేది నాకు కొండంత ధైర్యం ఇస్తుంది.
విశాల్: ఏమైనా జరిగితే జీవితాంతం నేను పశ్చాత్తాప పడాలని ఇలా చేస్తున్నావా నయని.
నయని: ఏం జరిగినా నేను గర్వపడటానికి మిమల్ని ఇలా చేయమని అంటున్నాను.
విశాల్: సరే నయని సూర్యాస్తమయం అయితే వెళ్దువుగానీ.
నయని: ఈలోపు స్వామీజీ గారిని ఒకసారి కలిసి వస్తాను బాబుగారు.

విక్రాంత్ ఫైల్స్ చూస్తుంటే సుమన వచ్చి సంతకం పెట్టే పవర్ మీకు ఇచ్చేశారా అని అడుగుతుంది. దానికి విక్రాంత్ రేపు నయని విశాల్ చేయి తగ్గించేస్తే విశాల్ బ్రో మొదటి సంతకం ఈ ఫైల్స్ మీద పెడతాడని అంటాడు. దానికి సుమన ఆ  మణికాంత ప్రాంతానికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రారు అని గాయత్రీ దేవి వెళ్లినా సరే తిరిగి రాలేరని అంటుంది. దానికి విక్రాంత్ నయని వదినకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆవిడ మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్లగలదని నీ లాంటి వాళ్లు వెళ్లలేరని అంటాడు. ఇక నయని గురువు గారి దగ్గరకు వెళ్తుంది.

నయని: స్వామి తేలు కుట్టిందని ఎన్ని చేయాలో అన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది. బాబు గారు బాధ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ చేతికి చలనం లేకుండా పోయింది. తేలు కుడితే అలా అవుతుందా.
గురువుగారు: తన దివ్యదృష్టితో చూసి.. వృశ్చికాన్ని మచ్చిక చేసుకొని దానికి మాయా ప్రయాగం చేసినందుకే అలా జరిగింది నయని. 
నయని: ఎవరు చేసుంటారు స్వామి ఇది తిలోత్తమ అత్తయ్య పనినే ఇప్పుడే ఆవిడ సంగతి చెప్తా.
గురువుగారు: ఆగు నయని ఆవేశ పడకు. వాళ్ల దుర్మార్గాన్ని తెలిసిన దానికి నువ్వే శిక్షించాలి అనుకుంటే ఎప్పుడో తిలోత్తమ కన్నుమూసేది కదా. 
నయని: అవును స్వామి గాయత్రీ అమ్మగారి చేతిలో తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు పోవాలని ఇన్నాళ్లు చూశాను కానీ బాబుగారి  ప్రాణం నలిపేయడమే తిలోత్తమ అత్తయ్య ఉద్దేశం అయితే చూస్తూ ఎలా ఊరుకోమంటారు.
గురువుగారు: నయని నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే గుర్తించే నువ్వు ఈ సారి ఎందుకు కనిపెట్టలేకపోయావా అని ఆలోచించావా. నువ్వు విశాల్‌కి ఎదురయ్యే ప్రమాదం పసిగట్టకుండా నిలువరించారు అమ్మా. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా అతని నయం అయ్యే మార్గం అన్వేసిస్తావని అందరి నమ్మకం. ఇప్పుడు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్లినా అది అంత సులభంగా ఫలించదు. తీరా నువ్వు అక్కడికి వెళ్లినా అక్కడ ఆ తల్లి ఎదురుగా ఉండే నీటి దీపం వెలిగించాలి. 
నయని: నీటి దీపమా అది ఎలా వెలుగుతుంది స్వామి. నీరు పడితే దీపం ఆరిపోతుంది కదా.
గురువుగారు: ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే పంచకమణి దక్కించుకోగలవు తల్లీ.  
నయని: అసాధ్యం అయిన పని చెప్పి దాన్ని పూర్తి చేయడం ఎలా స్వామి. నీటి దీపం ఎలా వెలిగించాలో చెప్పండి స్వామి.
గురువుగారు: మానసాదేవి దగ్గరకు వెళ్లిన తర్వాత నువ్వు రాయాలి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను నయని. నేను సూచించన మార్గం బట్టి నువ్వు సమయస్ఫూర్తితో ఆలోంచించు. నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్లే ముందు నేను కలుస్తాను.

నయని ఎక్కడికి వెళ్లిందని తిలోత్తమ హాసినిని అడుగుతుంది. ఇంతలో నయని వస్తుంది. కనిపించడం లేదా అని హాసిని అంటుంది. స్వామీజీ రాత్రికి మణికాంత ప్రాంతానికి వెళ్లమన్నారని నయని వాళ్లతో చెప్తుంది. అక్కడ నీటి దీపం గురించి నయని చెప్తుంది. గురువుగారు చెప్పింది నయని చెప్తే తిలోత్తమ వాళ్లు షాక్ అవుతారు. ఏం రాయమన్నారా అని అందరూ ఆలోచిస్తారు. రాత్రి అవుతుంది. గాయత్రీ పెట్టె దగ్గరకు వెళ్తే దురంధర పట్టుకొంటుంది. గురువుగారు వస్తారు. అందరూ నయనికి జాగ్రత్తలు చెప్తే నయనితో పాటు నేను వెళ్తానని గురువుగారు చెప్తారు. అందరూ సంతోషిస్తారు. తనకి ఏమైనా అడిగేవాళ్లు ఎవరూ లేరని నేను వస్తానని గురువుగారు అంటారు. మీకు ఏమైనా అయితే ఎలా అని నయని వద్దని అంటుంది. ఇక గురువుగారు పెట్టె దగ్గరకు వెళ్తుంటే గాయత్రీ పాప గురువుగారి కండువా పట్టుకొని వదలదు. దాంతో గురువు గారు పెట్టె పట్టుకోకుండా నయనికి తీయమని అంటారు. నయని పత్రాలు ఆధారంగా వెళ్దామని గురువుగారు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గ్రానీని అడిగి నిజం నిర్ధారించుకున్న జ్యోత్స్న ఇప్పుడేం చేయనుంది.. అసలైన ఆట ఇప్పుడు మొదలైందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
Nindu Manasulu Serial Today March 16th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
Meghasandesam Serial Today march 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
chinni serial today march 16th: చిన్ని సీరియల్: దేవా నిజస్వరూపం కూతురికి చెప్పేసిన బాలరాజు! మ్యాడీ విడాకులు ఇవ్వకుండా చిన్ని ఆపుతుందా!
చిన్ని సీరియల్: దేవా నిజస్వరూపం కూతురికి చెప్పేసిన బాలరాజు! మ్యాడీ విడాకులు ఇవ్వకుండా చిన్ని ఆపుతుందా!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget