అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 20th: జగధాత్రి అనుమానమే నిజమైందా...? చనిపోయాడనుకున్న మీనన్ బ్రతికే ఉన్నాడా...?

Jagadhatri Serial Today Episode February 20th: జగధాత్రి అనుమానమే నిజమైందా...? చనిపోయాడనుకున్న మీనన్ బ్రతికే ఉన్నాడా...?

Jagadhatri Serial Today Episode :మీనన్‌ కాల్పుల్లో గాయపడిన జేడీకి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది.ఆమె చేతిలో నుంచి బుల్లెట్ బయటకు తీసి కట్టుగడతారు.అప్పుడే అక్కడికి వచ్చిన సాధు....జేడీకి ధైర్యం చెబుతాడు.ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ పూర్తయ్యిందని చెప్పడంతో సాధూతోపాటు జేడీకూడా లోపలికి వెళ్లి జగధాత్రిని పలకరిస్తారు.ఇప్పుడు ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెబుతుంది. మీనన్‌ చనిపోయాడని...ఇక మనకు ఎలాంటి భయం అవసరం లేదని చెబుతాడు సాధుసార్‌...మీనన్ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదని జేడీ అంటుంది. మా కళ్లతో మేం చూశామని...ఇప్పుడు అంత్యక్రియలు కూడా చేస్తున్నారని చెబుతాడు. 25 ఏళ్ల క్రితం వాడిని మీ అమ్మ రోడ్డుపై ఉరికించి కొట్టిందని...ఆమె చనిపోయిన తర్వాత వాడిని టచ్‌చేసే పోలీసు లేకుండా పోయాడని...మళ్లీ ఇన్నాళ్లు ఆమె కూతురిగా నువ్వు వాడిని మట్టుబెట్టావని సాధుసార్‌ అంటాడు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా  ఇది చూసి చాలా సంతోషిస్తుందని అంటాడు. దురదృష్టవశాత్తు మన డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇద్దరు చనిపోయారని చెబుతాడు.ఇప్పుడు నేను అక్కడేకి అంత్యక్రియలు కోసం వెళ్తున్నానని అంటాడు. నేను కూడా  వస్తానని జేడీఅంటే...రెస్ట్‌ తీసుకోమని చెబుతాడు. లేదు నేను వస్తానని ఆమె అంటుంది. సరే నువ్వు రెడీ అవ్వు ప్రెస్‌మీట్‌కి రావాలని చెప్పి బయటకు వెళ్లిపోతాడు. 
                   జేడీ,కేడీఇద్దరే ఆరూమ్‌లో ఉండి మాట్లాడుకుంటుండగా....కౌషికి, సురేష్‌ జేడీని చూడటానికి ఆస్పత్రికి వస్తారు. వాళ్లు రావడం కొద్దిదూరంలోనే చూసిన జేడీ...వదిన వస్తోందని చెప్పడంతో కేధార్ వెంటనే రెండు మాస్కులు తీసుకొచ్చి జేడీకి  ఒకటి ఇచ్చి తాను  ఒకటి పెట్టుకుంటాడు.  ఇంతలో లోపలికి వచ్చిన కౌషికి జేడీకి కృతజ్ఞతలు చెబుతుంది. తాను ఆపదలోఉన్న ప్రతిసారీ నువ్వు దేవతలా ఉంచి ఆదుకుంటున్నావని అంటుంది. నీకు ఏం కావాలో చెప్పు అని అంటుంది. నాకు  ఏం వద్దని జేడీ బదులిస్తుంది. నువ్వు అలాంటిదానివి కాదని తెలిసినా...నా సంతృప్తి కోసమైనా ఏదో ఒకటి కోరుకోమని చెబుతుంది. నిజంగా నాకు అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతానని జేడీ చెప్పడంతో...కౌషికి ఆమె చేతిలో చేయి వేసి హామీ ఇస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితులో ఏదీ అడిగినా ఇవ్వడానికి నేను రెడీ అని హామీ ఇస్తుంది. పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి  కౌషికి, సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
                             మీనన్ చనిపోయాడని ఇక అతని ఫైల్‌ క్లోజ్ అయిపోయినట్లేనని జేడీ ప్రెస్‌మీట్‌లో చెప్పి....చనిపోయిన పోలీసుల అంత్యక్రియలు చూడటానికి వెళ్తుంది.అక్కడ ఇద్దరి పోలీసులతోపాటు మీనన్ అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తారు. పోలీసులిద్దిరికీ నివాళులు అర్పించిన అనంతరం మీనన్‌ మృతదేహం వద్దకు వెళ్లి జేడీ పరిశీలిస్తుంది. కేదార్‌కు అనుమానం వచ్చి ఏమైందని అంటాడు. మీనన్ చనిపోయాడంటే  ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని  అంటుంది. నీ చేతులతో నువ్వు కదా కాల్చి చంపావని జేడీ  అన్నా కూడా....25 ఏళ్లుగా ఎన్నో తిప్పలు పెట్టిన మీనన్‌ ఇలా  ఒక్క బుల్లెట్‌కే పోతాడంటే మాత్రం అస్సలు ఊహించలేకపోతున్నానని అంటుంది.నాకే ఈ నిజం జీర్ణించుకోవడానికి సమయం పడుతుందనుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అటు యువరాజు మాత్రం మీనన్ చనిపోయాడంటే  అస్సలు నమ్మడు.  దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుకుంటాడు. మీనన్ ఇంత ఈజీగా చనిపోయేరకం కాదని అనుకుంటాడు. అతను అనుకున్నట్లు మీనన్ చనిపోడు. మూడు శవాలు కాలుతుంటే వాటి మధ్యలో నుంచి మీనన్ నవ్వుకుంటూ వస్తాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today May 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో కలిసిపోయిన నక్షత్ర - అయోమయంలో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో కలిసిపోయిన నక్షత్ర - అయోమయంలో అపూర్వ
Brahmamudi Serial Today May 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
Nindu Noorella Saavasam Serial Today May 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  
Godavari Serial First Episode: మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Vijay meets former CM MK Stalin: స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ - తమిళ రాజకీయాల్లో కొత్త విలువలు
స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ - తమిళ రాజకీయాల్లో కొత్త విలువలు
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mangoes and Food Combinations : మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Embed widget