అన్వేషించండి

Amit Rai: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

Amit Rai: ‘OMG 2‘ సినిమా గురించి దర్శకుడు అమిత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు కారణంగానే సినిమా తమ సినిమా చచ్చిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

OMG 2 director Amit Rai Serious Comments On Censor board: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలల్లో తెరకెక్కిన చిత్రం ‘OMG 2’. అమిత్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత ఏడాది  ఆగష్టు 11న విడుదలైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా విడుదలకు ముందు చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు సైతం సంచలనంగా మారాయి. బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 221 కోట్లు వసూళు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అమిత్ రాయ్, ‘OMG 2’ సినిమాకు సెన్సార్ బోర్డు తీరని అన్యాయం చేసిందని వ్యాఖ్యనించారు. సెన్సార్ సభ్యులు తమ సినిమాను చంపేశారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

సెన్సార్ బోర్డు దారుణంగా వ్యవహరించింది- అమిత్ రాయ్ 

“సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు ‘OMG 2’ సినిమా విషయంలో దారుణంగా వ్యవహరించారు. పెద్ద మొత్తంలో ఈ సినిమా సన్నివేశాలను కట్ చేశారు. చిరవరకు A-రేటింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను కోరుకున్న రీతిలో సినిమాను తెరకెక్కించగలిగాను. కానీ, సెన్సార్ బోర్డు నన్ను డిమోటివేట్ చేసింది. కానీ, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్నివర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులు చూశారు. మంచి రివ్యూలు ఇచ్చారు. మేం చెప్పాలి అనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాం” అన్నారు.  

‘గదర్ 2’ వసూళ్లను బ్రేక్ చేసే వాళ్లం- అమిత్ రాయ్

oh my god 2 vs gadar 2: ఆగష్టు 11న ‘OMG 2’తో పాటు ‘గదర్ 2’ విడుదలైంది. రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ‘గదర్ 2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా రూ. 691 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎన్ని సినిమాలు విడుదలైనా ఆదరిస్తారనే విషయం ఈ రెండు సినిమాలతో వెల్లడైందని అమిత్ తెలిపారు.  “‘OMG 2’ సినిమాకు A-సర్టిఫికేట్ ఇవ్వకపోతే, మా సినిమా మంచి వసూళ్లను సాధించేది. బహుశా ‘గదర్2’ వసూళ్లతో పోటీ పడేవాళ్లం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను సాధించే వాళ్లం. సెన్సార్ బోర్డు నా సినిమాకు  A-రేటింగ్ ఇచ్చి సంగం చంపేశారు. సెన్సార్ బోర్డ్ నన్ను ఆర్థికంగానూ, కంటెంట్ పరంగానూ దెబ్బతీసింది” అని అమిత్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  

కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు అమిత్ రాయ్ తెలిపారు. 2023 తనకు ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. సినిమాల విషయంలో బాగా పోటీ తత్వం పెరిగిపోయిందన్న ఆయన, మరింత నాణ్యతో కూడిన సినిమాలకే ఆదరణ ఉండబోతుందన్నారు. ఆ దిశగా తను అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు.  

Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget