అన్వేషించండి

Amit Rai: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

Amit Rai: ‘OMG 2‘ సినిమా గురించి దర్శకుడు అమిత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు కారణంగానే సినిమా తమ సినిమా చచ్చిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

OMG 2 director Amit Rai Serious Comments On Censor board: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలల్లో తెరకెక్కిన చిత్రం ‘OMG 2’. అమిత్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత ఏడాది  ఆగష్టు 11న విడుదలైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా విడుదలకు ముందు చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు సైతం సంచలనంగా మారాయి. బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 221 కోట్లు వసూళు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అమిత్ రాయ్, ‘OMG 2’ సినిమాకు సెన్సార్ బోర్డు తీరని అన్యాయం చేసిందని వ్యాఖ్యనించారు. సెన్సార్ సభ్యులు తమ సినిమాను చంపేశారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

సెన్సార్ బోర్డు దారుణంగా వ్యవహరించింది- అమిత్ రాయ్ 

“సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు ‘OMG 2’ సినిమా విషయంలో దారుణంగా వ్యవహరించారు. పెద్ద మొత్తంలో ఈ సినిమా సన్నివేశాలను కట్ చేశారు. చిరవరకు A-రేటింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను కోరుకున్న రీతిలో సినిమాను తెరకెక్కించగలిగాను. కానీ, సెన్సార్ బోర్డు నన్ను డిమోటివేట్ చేసింది. కానీ, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్నివర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులు చూశారు. మంచి రివ్యూలు ఇచ్చారు. మేం చెప్పాలి అనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాం” అన్నారు.  

‘గదర్ 2’ వసూళ్లను బ్రేక్ చేసే వాళ్లం- అమిత్ రాయ్

oh my god 2 vs gadar 2: ఆగష్టు 11న ‘OMG 2’తో పాటు ‘గదర్ 2’ విడుదలైంది. రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ‘గదర్ 2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా రూ. 691 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎన్ని సినిమాలు విడుదలైనా ఆదరిస్తారనే విషయం ఈ రెండు సినిమాలతో వెల్లడైందని అమిత్ తెలిపారు.  “‘OMG 2’ సినిమాకు A-సర్టిఫికేట్ ఇవ్వకపోతే, మా సినిమా మంచి వసూళ్లను సాధించేది. బహుశా ‘గదర్2’ వసూళ్లతో పోటీ పడేవాళ్లం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను సాధించే వాళ్లం. సెన్సార్ బోర్డు నా సినిమాకు  A-రేటింగ్ ఇచ్చి సంగం చంపేశారు. సెన్సార్ బోర్డ్ నన్ను ఆర్థికంగానూ, కంటెంట్ పరంగానూ దెబ్బతీసింది” అని అమిత్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  

కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు అమిత్ రాయ్ తెలిపారు. 2023 తనకు ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. సినిమాల విషయంలో బాగా పోటీ తత్వం పెరిగిపోయిందన్న ఆయన, మరింత నాణ్యతో కూడిన సినిమాలకే ఆదరణ ఉండబోతుందన్నారు. ఆ దిశగా తను అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు.  

Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం

టాప్ హెడ్ లైన్స్

Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్
నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఏయ్ అంటే ఏయ్ అంటూ కాలర్లు పట్టుకొని కొట్టుకున్న వంశీ, రోహిత్! ఫిజికల్ టాస్క్‌లో టూ మచ్ ఫిజికల్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఏయ్ అంటే ఏయ్ అంటూ కాలర్లు పట్టుకొని కొట్టుకున్న వంశీ, రోహిత్! ఫిజికల్ టాస్క్‌లో టూ మచ్ ఫిజికల్!
CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
Disco Shanti : ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...
ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget