అన్వేషించండి

Sanjay Leela Bhansali: పాకిస్తాన్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నా- మనమంతా ఒక్కటేనని భావిస్తున్నా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తానీలు, భారతీయులు ఒక్కటేనని ఇప్పటికీ భావిస్తున్నానని స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ అభిప్రాయపడ్డారు. ‘హీరామండి’ రిలీజ్ తర్వాత పాక్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నానని వెల్లడించారు.

Sanjay Leela Bhansali About Pak Audience Support: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ. ఊహకు అందని సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి. ఆయన దర్శకత్వం వహించి సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. ఈ వెబ్ సిరీస్ తో ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. ఆరుగురు స్టార్ హీరోయిన్లతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో పాక్తిస్తాన్ లో జరిగిన వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. పాక్ రెడ్ లైట్ ఏరియాలోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా భాగం అయ్యారనేది ఇందులో చూపించారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.   

పాకిస్తాన్ పై భన్సాలీ సంచలన వ్యాఖ్యలు

 తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా భన్సాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ కథ పాక్ లోని పంజాబ్ బేస్ గా కొనసాగుతుందన్నారు. ఈ సిరీస్ చూసిన తర్వాత పాకిస్తాన్ నుంచి తనకు ఎంతో ప్రేమ లభిస్తుందని వెల్లడించారు. అక్కడి ప్రజలు ఈ వెబ్ సిరీస్ చూసేందుకు ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పారు. "పాకిస్తాన్ నుంచి చాలా అభినందనలు వస్తున్నాయి. అక్కడి వాళ్లు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ పాక్ లోని పంజాబ్ కేంద్రంగా కొనసాగుతుంది. పాకిస్తానీయులు, భారతీయులు అంతా ఒక్కటేనని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. నా వెబ్ సిరీస్ పై రెండు దేశాల ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. మనందరం చాలా విషయాల్లో కనెక్ట్ అయ్యాం. కొంత మందిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమ ఉన్నది అనేది వాస్తవం” అని చెప్పుకొచ్చారు.

అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోను!

కొంత మంది ‘హీరామండి: ది డైమండ్ బజార్’ సిరీస్ మీద విమర్శలు చేయడంపైన ఆయన స్పందించారు. ‘‘నా చిత్రాల్లో  వ్యక్తులకు కనెక్ట్ అయ్యే పాత్రల్లో పాత్రలు ఉంటాయి. కొంత మందికి నచ్చుతాయి. మరికొంత మందికి నచ్చవు. అది వారి వ్యక్తిగత విషయం. నా పనితనం నచ్చిన వాళ్లు మెచ్చుకుంటారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. ఆ విమర్శలను నేను పెద్దగా పట్టించుకోను” అని భన్సాలీ అభిప్రాయపడ్డారు.

Read Also: ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ - బన్నీచేతిలోని గ్లాస్ నుంచి టీ ఎందుకు ఒలకలేదో తెలుసా? కారణం ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Tanikella Bharani : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
This Week OTT Movies : ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్
ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget