అన్వేషించండి

Chiranjeevi: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్ లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుని సున్నితంగా విమర్శించారు. ప్రతీ ఏడాది సినిమా తారలకు సంతోషం అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఈ వేడుక జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రాఫర్ తలసాని శ్రీనివాస యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రెండు దశాబ్దాలుగా సంతోషం పత్రికను స్థాపించి అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, బలమైన కోరికలు ఉంటేనే ఇలాంటి పనులు చేయగలమని అన్నారు. 
 
 
నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం నిర్వహించాలని.. సినీ కళాకారులను అవార్డులతో సత్కరించాలని అన్నారు. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మర్చిపోయాయని.. ఇకనైనా ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిదని కామెంట్స్ చేశారు చిరు. 
 
రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారా చంద్రబాబు నాయుడు నంది అవార్డులను మూడేళ్లకు ఎంపిక చేశారు. కానీ ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో.. సినిమా వాళ్లకు ఇవ్వాల్సిన అవార్డుల విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం సినిమా వాళ్లకు ఎలాంటి అవార్డులను ప్రకటించలేదు. 
 
తెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులకు సింహా అవార్డులను ప్రకటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇండస్ట్రీకి చెందిన ఎవరూ కూడా ఈ అవార్డుల గురించి ప్రశ్నించలేదు. ఇప్పుడు చిరు నేరుగా ఓ వేదికగా వీటి గురించి మాట్లాడడం వార్తల్లో నిలిచింది. మరి చిరంజీవి రిక్వెస్ట్ ను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటాయేమో చూద్దాం!
 
 

Also Read: పవన్ ని ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget