అన్వేషించండి

Amit Shah Rally: 'దిల్లీని మందులో ముంచేసిన కేజ్రీ- పంజాబ్‌ను డ్రగ్స్ రహితం చేస్తారట'

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలులుగంటున్నారని లుధియానాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు.

" భారత ప్రధాని పర్యటనకు సురక్షితమైన రూట్‌ను ఇవ్వలేని సీఎం.. పంజాబ్ మొత్తాన్ని భద్రంగా చూసుకోగలరా? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చన్నీ కలలుగంటున్నారు.                                                 "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

కేజ్రీవాల్‌పై

ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. పంజాబ్ భద్రతను చూసుకునే సత్తా కేజ్రీవాల్‌కు లేదన్నారు.

" భద్రతాపరమైన విషయాల గురించి కేజ్రీవాల్‌కు ఏం తెలీదు. కేజ్రీవాల్‌కు పంజాబ్‌లో అధికారమిస్తే తీవ్రవాదులకు స్వేచ్ఛ దొరికినట్లే. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ మాత్రమే పంజాబ్‌ను కాపాడగలదు.                                                               "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

డ్రగ్స్ రహితంగా

పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి భాజపా కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు.

" ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మేం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం. 2020, 2021లో మేం పట్టుకున్న డ్రగ్స్.. పదేళ్లలో కూడా ఎవరూ పట్టుకోలేదు. మేం అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని నాలుగు నగరాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలోనూ ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేస్తాం. మరోవైపు దిల్లీని మందులో ముంచేసిన కేజ్రీవాల్.. ఇక్కడకు వచ్చి పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామంటున్నారు. వాళ్లు ఇది చేయగలరా?                                                               "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా.. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్‌ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా పార్టీ శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.

Also Read: Kerala Bus Owner: కరోనా దెబ్బకు విలవిల, బస్సులను కిలో రూ.45కు విక్రయించిన ఓనర్

Also Read: Madhya Pradesh: సొరంగం కూలిన ఘటనలో ఏడుగురు సురక్షితం- మరో ఇద్దరి కోసం ఆపరేషన్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
Embed widget