అన్వేషించండి

AP Pensions Issue : ఏపీ సీఎస్ ఆఫీసు ముందు కూటమి నేతల ధర్నా - పేదల పెన్షన్ల పంపిణీపై ఆరోపణలు

Andhra Politics : పెన్షన్లు ఇంటి వద్దే అందించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ కార్యాలయం వద్ద కూటమి నేతలు ధర్నా చేశారు. సీఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

AP Pensions Issue :  ఆంధ్రప్రదేస్ ఎన్డీఏ కూటమి నేతలు  చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముందు మెరుపు ధర్నా చేశారు. ఒకటో తేదీ దగ్గరకు వస్తున్నందున .. ఆ తేదీన పెన్షన్లను పేదలకు ఇంటికే వెళ్లి ఇవ్వాలని  విజ్ఞప్తి చేస్తూ సీఎస్ ను కలిశారు అన్ని పార్టీల నేతలు. ప్రత్యేకంగా విజ్ఞాపన పత్రం ఇచ్చారు. కానీ చీఫ్ సెక్రటరీ ఒకటో తేదీనే అందరికీ ఇళ్ల వద్ద ఇవ్వడం సాధ్యం కాదని .. గత నెలలో ఇచ్చినట్లుగా  సచివాలయాల దగ్గరే పంపిణీ చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు పంపిణీ చేస్తాని చెప్పారు. దీంతో ప్రభుత్వ వృద్ధుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. సీఎం కార్యాలయం ముంద మెరుపు ధర్నా చేశారు.                                    

ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.   ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది.  ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి   సీఎస్ తెలిపారు.  ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా   ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎండలో వృద్ధులు పెన్షన్ల కోసం వచ్చి నిరీక్షించి చనిపోతున్నారన్న ఆరోపణలు రావడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                            

పెన్షన్లు సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న  ఎన్నికల సంఘం జారీ చేసింది.  ఆ మార్గదర్శకాలను అమలు చేయాలని సీఎస్‌‌కు ఈసీ తెలిపింది.  పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.   ఎక్కడా వలంటీర్లను వాడుకోవద్దని  ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.  ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల కమిషన్.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే సీఎస్ సానుకూలంగా స్పదించలేదని.. వృద్ధులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.                                          

ఏప్రిల్ నెల పెన్షన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో వడ దెబ్బ తగిలి 32 మంది వృద్ధులు చనిపోయా రన్న ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా ఈ వృద్ధులు చనిపోవడం కలకలానికి రేపింది. అయితే ప్రభుత్వం మాత్రం వారెవరూ పించన్ల కోసం వచ్చి చనిపోలేదని తాజాగా ఈసీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Embed widget