అన్వేషించండి

CBI FIR On NEET Row: నీట్ పేపర్ లీక్ పై కేసు నమోదు సీబీఐ, కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ

NEET Paper Leak Case | దేశ వ్యాప్తంగా యూజీసీ నీట్, నెట్ పేపర్ లీకులు సంచలనం రేపాయి. ఈ క్రమంలో నీట్ పేపర్ లీకులపై దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.

CBI registers FIR in paper leak in NEET 2024| న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో అవకతవకలపై సీబీఐ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ 2024 ఎగ్జామ్ ఫలితాలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశంపై కేసు నమోదు చేసింది. ఇదివరకే యూజీ నెట్ పేపర్ లీక్ పై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 

నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో 1,563 మంది అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ ఆదివారం నిర్వహిస్తున్నారు.  జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపిన వివరా ప్రకారం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్టీఏ అధికారులు సైతం ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంటారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మేఘాలయ, హర్యానా,  మరియు చండీగఢ్‌లోని ఆరు కేంద్రాలలో ఎగ్జామ్ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో గ్రేస్ మార్కులు తొలగించడంతో పాటు రీ ఎగ్జామ్ నిర్వహించారు. 

నీట్ పీజీ ఎగ్జామ్ రద్దు..
దేశంలోకి మెడికల్ కాలేజీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 23న నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే నీట్ యూజీ పేపర్ లీక్, నెట్ పేపర్ లీకుల సమస్య ఉండటంతో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ను కేంద్రం వాయిదా వేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అవకతవకలు, పేపర్ లీకుల బెడద లేకపోతే ఆదివారం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో నీట్ పీజీ- 2024 పరీక్ష జరిగేది.  
Also Read: NTA New Chief: నీట్, నెట్ పేపర్ లీక్ ఎఫెక్ట్ - ఎన్‌టీఏ చీఫ్ పై వేటు, కొత్త డీజీగా విశ్రాంత ఐఏఎస్

యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు 
జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్ష ఇదివరకే రద్దు చేశారు. ఎగ్జామ్ నిర్వహించిన మరుసటి రోజే.. జూన్ 19న కేంద్ర ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది  ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, వివాదం మొదలయ్యేలోపే దీనికి చెక్ పెట్టడానికి.. పారదర్శకత కొనసాగించడానికి ఎగ్జామ్ రద్దుచేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget