అన్వేషించండి

Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య

Andhra News: ఎంబీబీఎస్ సీటు రాలేదని ఓ యువతి రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. తొలుత ప్రమాదం అనుకున్నా తర్వాత ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు.

Medical College Student Suicide In Anantapuram: ఓ యువతి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించిన పోలీసులు ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి చనిపోయిందని అనుకున్నారు. అయితే, ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం మృతురాలి తల్లిదండ్రుల వల్ల తెలిసింది. 'అమ్మా, నాన్నా నన్ను క్షమించండి నేను చనిపోతున్నా' అంటూ ఆత్మహత్యకు ముందు వారికి ఫోన్ చేసి చెప్పిందని ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి చనిపోయిందని అనుకున్నారు. విచారించగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.

అదే కారణం..

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనూజ అనే యువతి ఎంబీబీఎస్ చేసి వైద్యురాలు కావాలని ఎంతో పట్టుదలతో ఉండేది. చిత్రదుర్గంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నించి విఫలమైంది. అంతకు ముందు కూడా రెండుసార్లు సీటు కోసం ప్రయత్నించి విఫలం చెందడంతో దీంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బెంగుళూరు నుంచి హోస్పేటకు వెళ్తూ మార్గమధ్యలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 'నన్ను క్షమించండి అమ్మా నాన్నా నేను చనిపోతున్నా' అని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులే పోలీసులకు వెల్లడించారు. రాయదుర్గం సమీపంలోకి ట్రైన్ రాగానే రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దొరికిన ఆనవాళ్లతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

Also Read: Vizag Drugs Case: వైజాగ్ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ కేసు తూచ్ - అందులో డ్రై ఈస్ట్ మాత్రమే ఉందని నిర్దారించిన సీబీఐ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Chennai influencer killed: సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
Husband Sitaram: భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!
భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Hansika: బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
Bellamkonda Sai Sreenivas Weds Kavya: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
Kara Review - కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
Embed widget