అన్వేషించండి

Hyderabad Accident : ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు - ఈ యువకుడి కథ కన్నీళ్లు తెప్పిస్తుంది !

రోడ్డుపై గుంత ప్రమాదకరంగా మారిందని .. పూడ్చాలని ఆ యువకుడు వెళ్లాడు. కానీ వేగంగా వచ్చిన ఓ కారు ఆ యువకుడ్ని ఢీ కొట్టింది. ప్రాణం తీసింది.


 

Hyderabad Accident :  రోడ్డు మీద ఒక్క గుంత చాలు ప్రాణం తీయడానికి. వేగంగా వెళ్తున్న బండి గుంతలో పడితే జరిగేది ప్రమాదమే.  ప్రాణాలు దక్కుతాయో లేదో చెప్పడం కష్టం. అలాంటి గుంత ఒకటి హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణం తీసింది. అయితే అతను రోడ్డు పరిస్థితిని చూసుకోకుండా వేగంగా డ్రైవ్  చేయడం లేదు. అసలు వాహనం మీద కూడా వెళ్లడం లేదు. చివరికి రోడ్డు కూడా దాటడం లేదు. కానీ ఆ గుంత కారణంగా ప్రాణం మాత్రం పోయింది. 

హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారికి ఓ పక్కన ఉండే సోహైల్ హోటల్లో పని చేస్తూంటాడు మహమ్మద్ జాహెద్. అతను హోటల్లో పని చేస్తున్నప్పుడు రోడ్డుపై వాహనాలు గుంతల్లో పడటం చూశాడు. దాని వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురుగాయపడ్డారు కూడా. దాంతో అతని మనసు చివుక్కుమంది. అదో ఒకటి వేసి ఆ గుంతను పూడిస్తే చాలా మంది ప్రమాదాల బారి నుంచి బయట పడతారని భావించాడు. అంతే.. కొంత మంది మట్టి తీసుకుని వెళ్లి ఆ పని చేయబోయాడు. కానీ అదే అతని పాలిట శాపమైంది. 

తండ్రిని బెల్టుతో, కర్రతో కొట్టిన కొడుకు, నేచురల్ డెత్‌గా నమ్మించేందుకు ప్రయత్నం! గుట్టు బయటికి ఇలా

అతను గుంతను పూడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి అత్యంత వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ కారు ఎంత వేగంగా వెళ్తోందంటే.. జాహెద్ పది అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. స్పాట్‌లో చనిపోయాడు. అయితే ఆ కారు మాత్రం ఆగలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు వాటిని సేకరించి కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

ఆగని లోన్ యాప్ ల వేధింపులు, పెద్దపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్య

రోడ్డుపై గుంత పూడిస్తే పలువురు ప్రాణాలు నిలుస్తాయని మంచితనంతో ఆలోచించిన జాహెద్.. చివరికి ఆ గుంతను పూడ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక వేళ జాహెద్ ఆ సమయంలో గుంతను పూడ్చానికి వెళ్లకపోయి ఉంటే అతన్ని ఢీకొట్టిన కారు ఖచ్చితంగా ఆ హోల్‌లో పడి స్కిడ్ అయి  ఎటు బోల్తాపడి ఉండేదో చెప్పడం కష్టం. కానీ జాహెద్ వారి ప్రాణాలను కాపాడాడు. తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడా గుంత అంతే నిర్వికారంగా ఉంది. ఎవరైనా ఇక గుంతను పూడ్చే ఆలోచన చేస్తారా ? 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget