అన్వేషించండి

Palamuru Accident: పాలమూరులో ఘోర ప్రమాదం, క్రేన్ వైరు తెగి ఐదుగురు కూలీల దుర్మరణం!

Palamuru Accident: కృష్షా నదిపై ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాజం జరిగింది. క్రేన్ వైర్లు తెగిపోయి అయిదుగురు కూలీలు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు.

Palamuru Accident:  కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్ గడ్డ వద్ద జరుగుతున్న రంగారెడ్డి ప్యాకేజీ-1 నిర్మాణ పనుల్లో పంప్ హౌస్ లోకి క్రేన్ దింపుతుండగా... ఒక్క సారిగా తీగలు తెగిపోయాయి. ఈ ఘటనలో ఐదురుగు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.

చిపోయిన వారంతా బిహార్ కూలీలే..!

ప్రమాదంలో మరణించిన వారంతా బిహార్ కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందారన్న సమాచారాన్ని పోలీసులు గానీ, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు గానీ ఇంత వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఒకేసారి ఐదుగురు కూలీలు మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపుతోంది. మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మృతుల కుటుంబీకులు..

తినేందుకు తిండి దొరక్క రాష్ట్రం కాని రాష్ట్రానికి వలస వచ్చామని... కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా తమ వాళ్లు  ప్రాణాలు పోగొట్టుకుని... తమను దిక్కులేని వాళ్లని చేశారంటూ విలపిస్తున్నారు. వారి ఏడుపు చూస్తున్న ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. వేకువ జామునే పనుల కోసం వెళ్లిన కూలీలు ఇలా కానరాని లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రబుత్వమే తమకు సాయం చేయాలని కోరుతున్నారు. స్థానికులు కూడా మృతుల కుటుంబాలకు సర్కారే ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

రాత్రి జరిగినా అందుకే చెప్పలేరంటున్న పలువురు స్థానికులు..

ప్యాకేజీ వన్ పనుల్లో భాగంగా మొత్తం 1200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారంతా ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారని అంటున్నారు. రాత్రి సమయంలో కాంక్రీట్ పనులు చేస్తుండగా... క్రేన్ సహాయంతో మిల్లర్ ను కిందకు దిండుతుండగా రూప్ తెగిపోయి ప్రమాదం జరిగిందని... దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పలువురు చెబుతున్నారు. అయితే ప్రమాదం రాత్రి పదిన్నర గంటల సమయంలోనే జరిగినప్పటికీ... విషయం బయటకు పొక్కకుండా, అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఎరికీ చెప్పలేదంటున్నారు.
 అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా హైదరాబాద్ ఉస్మానియాకు తరలించడానికి కారణం కూడా అదేని చెబుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget