అన్వేషించండి

Suicide: అనుమానపు మొగుడి టార్చర్‌.. భరించలేక పోయింది నవ వధువు.. చివరకు..

పెళ్లైన నెల రోజుల నుంచి అనుమానంతో భర్యను వేధించాడు ఓ వ్యక్తి. ఇది తట్టుకోలేక ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

ఉపాధ్యాయిని కావాలన్న ఆకాంక్షతో బీఎస్సీ బీఈడీ చేసింది.. శిక్షణ తీసుకుని ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని కలలు కంది.. ఈలోపు పెళ్లీడు వచ్చిందని తల్లితండ్రులు సంబంధాలు చూడటం మెుదలు పెట్టారు. మంచి ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం ప్రయత్నించారు. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న యువకుడు ఉన్నాడని తెలిసి వెంటనే వాళ్ల పెద్దలతో మాట్లాడి  సంబంధాలు మాట్లాడుకుని.. పెళ్లి చేసేశారు. కానీ.. ఆ పెళ్లే ఆమె పాలిట శాపంగా మారింది. అసలు వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన బడుగు గంగా భవానీకి.., కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేటకు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా కృష్ణమూర్తికి అక్టోబరు 21న వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులు బాగానే గడిపాడు. ఢిల్లీలో ఉద్యోగం కావడంతో భార్యను ఇంటి దగ్గరే వదిలి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి మొదలైంది. అతగాడిలోని వికృతరూపం.. వెళ్లీ వెళ్లగానే మొదలు పెట్టాడు.. ఏం చేస్తున్నావు.. తిన్నావా.. ఒక్కదానివే పడుకున్నావా.. ఇలా ప్రశ్నలతో మొదలైన టార్చర్‌ అనుమానపు పిశాచిలా చిత్రవిచిత్రాలుగా వేధింపసాగాడు. తరచూ ఫోన్లు చేస్తూ సూటిపోటి మాటలు అంటూ రకరకాల నిందలు వేస్తూ వేధించేవాడు. చాలాసార్లు భరించిన ఆ యువతి ఒకసారి తల్లితండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. అల్లుడు గారు సంక్రాంతికి వస్తారు కదమ్మా... అప్పుడు మాట్లాడదాంలే అని కూతురుకి సర్దిచెప్పారు తల్లిదండ్రులు.

ఇటీవలే ఇంటికి వచ్చిన గంగాభవాని.. మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.  సెల్‌ఫోన్‌లో తరచూ అనుమానపు మాటలతో వేధించేవాడని, ఇది భరించలేక తీవ్ర మనస్థాపానికి గురైన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిరదని మృతురాలి తల్లి లక్ష్మీకాంతం గుండెలవిసేలా రోదిస్తూ తెలిపింది.  తమ కుమార్తెన మానసికంగా హింసించేవాడని, ఇది భరించలేకపోయిందని వాపోయింది. గంగాభవాని తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్‌ చాట్‌ లో పరిచమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్.. ఆ తర్వాత

Also Read: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు

Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Adani Group Investment: అదానీ గ్రూప్ లక్ష కోట్ల భారీ పెట్టుబడులు, 1.2 లక్షల జాబ్స్ వస్తాయన్న గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ లక్ష కోట్ల భారీ పెట్టుబడులు, 1.2 లక్షల జాబ్స్ వస్తాయన్న గౌతమ్ అదానీ
The Waking Of A Nation: 106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి
Embed widget