అన్వేషించండి

Fake Gold: తక్కువ ధరకే బంగారం, మత్తులోకి జారుకున్నాక కిలాడీ దంపతులు జంప్ - చివరికి ఏమైందంటే !

Fake Gold Case: తక్కువ ధరకు మనకు ఏం లభిస్తుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెట్టుబడి అని ఎవరైనా చెబితే సులువుగా నమ్మేసి కొందరు అమాయకులు ఈ కిలేడీ దంపతుల చేతికి చిక్కుకున్నారు.

ఎన్నిసార్లు పోలీసులు అధికారులు హెచ్చరించినా కొందరు ప్రజలు మారడం లేదు. తక్కువ ధరకు మనకు ఏం లభిస్తుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెట్టుబడి అని ఎవరైనా చెబితే సులువుగా నమ్మేసి కొందరు అమాయకులు ఈ కిలేడీ దంపతుల చేతికి చిక్కుకున్నారు. చివరికి తాము మోసపోయామని తెలుసుకునేసరికి ఆలస్యం అవుతుంది. లక్షల్లో నష్టపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటారు.

కిలాడి దంపతులు అరెస్ట్..
నకిలీ బంగారంతో ప్రజలకు టోకరా వేయాలని చూశారు కిలాడీ దంపతులు. నకిలీ బంగారాన్ని.. స్వచ్ఛమైన బంగారంగా నమ్మించి రూ. 5.40 లక్షలు దోచుకెళ్లిన కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ సబ్ డివిజన్ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో నార్త్ రూరల్ ఇంఛార్జి సీఐ జగడం నరేష్, మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్ కలిసి ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగెం ప్రాంతానికి చెందిన దంపతులు కర్రెద్దుల సుభాషిణి, మాల్యాద్రి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో నకిలీ బంగారాన్ని అసలుగా నమ్మించి మోసగించాలని ప్లాన్ చేశారు. చివరికి కటకటాల పాలయ్యారు. 

ఈ నెల 7న మాక్లూర్ మండలం సాట్లాపూర్ తండాకు వెళ్లారు. అక్కడ రాములు అనే వ్యక్తిని పరిచయం చేసుకన్నారు. తమకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని.. తమ వద్ద ఉన్న వడ్డాణాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.5.40 లక్షలు అడ్వాన్సుగా చెల్లించాడు. వారు నకిలి బంగారాన్ని అతడికి కట్టబెట్టారు. బాధితుడు సత్వరమే గుర్తుపట్టకుండా కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. కాసేపటి తర్వాత తేరుకొన్న ఆయన మోసపోయినట్లు గుర్తించాడు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను నిజామాబాద్ లో పట్టుకుని.. రూ.2.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుంది.

ఆ ఫోన్ కాల్స్ వస్తే బీ అలర్ట్..
‘తక్కువ ధరకే బంగారం ఉందని ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. బిస్కెట్ బంగారం ఉంది. మళ్ళీ అవకాశం రాదు. డబ్బులు తొందరగా రెడీ చేసుకోండి. ఇలాంటి కాల్స్ కి అస్సలు మోసపోవద్దు. నకిలీ బంగారాన్ని గుర్తు పట్టని విధంగా ఏమార్చుతారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలే అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని’ పోలీసులు, అధికారులు మరోసారి ప్రజలను హెచ్చరించారు.

Also Read: Kakinada Tiger Updates: రోజుకో ప్లేస్ మార్చుతూ ముప్పు తిప్పలు - బోనుకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న బెంగాల్ టైగర్

Also Read: Basar IIIT News: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలకి శుభం కార్డు, అర్ధరాత్రి మంత్రితో చర్చలు సఫలం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Embed widget