అన్వేషించండి

Kukatpalli Sahasra Murder Case: కూకట్‌పల్లి బాలికను హత్య చేసిందిపక్కింటి పిల్లోడే - కానీ ఎన్నో అనుమానాలు

Kukatpally girl murder case: కూకట్ పల్లి బాలిక మర్డర్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉండే పదో తరగతి పిల్లవాడు ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

Kukatpally girl murder case Update: కూకట్ పల్లిలో జరిగిన సహస్ర అనే బాలిక హత్య కేసులో పోలీసులు వారి పక్క ఇంట్లో ఉండే పదో తరగతి పిల్లవాడ్ని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అయితే కొంత మంది స్థానికులు ఇచ్చిన ఇన్ పుట్స్ తో.. పోలీసులు దర్యాప్తు చేయడంతో పక్కింట్లో ఉండే ఓ కుర్రాడి మీదకు దృష్టి వెళ్లింది. పోలీసులు అుదపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అతని వద్ద హత్య ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్న కాగితం లభించడంతో పోలీసులకు చిక్కుముడి వీడినట్లయింది. 

దొంగతనం కోసం వచ్చి హత్య 

సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంటుందని.. ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పక్కింటి కుర్రాడు ప్లాన్ చేసుకున్నాడు. ఆ పిల్లగాడు కూడా పదో తరగతి చదువుతున్నాడు.తనకు ఎవరైనా అడ్డు వస్తే.. చంపేద్దామని ప్లాన్ చేసుకుని ఇంటి వద్ద నుంచి కత్తి తీసుకుని వచ్చాడు. సహస్రకు తెలియకుండా ఇంట్లోకి వచ్చాడు. రూ. 80వేలు ఉంటే దొంగతనం చేశాడు. వెళ్లే సమయంలో సహస్ర చూసింది. దాంతో ఆమెను తాను తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేసి తన దారిన తాను పోయాడు. దొంగతనం ఎలా చేయాలో.. అడ్డొస్తే ఎలా చంపాలో కూడా ఆ పిల్లవాడు ఓ కాగితంపై రాసి తెచ్చుకున్నాడని  పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇదే జరిగిందని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. 

ఎన్నో అనుమానాలు !                

అయితే ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదట తల్లిదండ్రులే అబద్దాలు చెబుతున్నారని.. వారిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తమ బిడ్డను తాము ఎందుకు చంపుకుంటామని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసుల జాగిలాలు..ఆ ఇంటి నుంచి పక్కకుపోలేదు. పక్కింట్లో పిల్లవాడు హత్య చేసి ఉంటే.. రక్తపు మరకలతో అతను.. ఇంటికి పోయినా సులువుగా జాగిలాలు గుర్తించేవి. అలా.. అక్కడ దొరికిన వేలి ముద్రలతో సరిపోయాయో లేదో స్పష్టత లేదు. ఓ పదో తరగతి పిల్లవాడు.. తనతో పాటి  అమ్మాయిని చంపేసి.. ఏమీ తెలియనట్లుగా ఉండటం అసాధ్యమని భావిస్తున్నారు. అందుకే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసే అలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

కుటుంబ సభ్యులు ఏమైనా దాస్తున్నారా ?              

సహస్ర హత్యకు గురైన రోజున.. ఇంటి చుట్టుపక్కల వారితో గొడవలు ఉన్నాయని.. అంత మాత్రాన చంపేస్తారా అని తల్లిదండ్రులు పోలీసుల ఎదుట వాపోయారు. అయితే ఇప్పుడు హంతకుడిగా పోలీసులు గుర్తించిన బాలుడి కుటుంబంతో కూడా గొడవలు ఉన్నాయా లేదా అన్నదానిపై స్పష్టతలేదు. పోలీసులు ఒక వేళ బాలుడే హత్య చేశాడని నిర్దారిస్తే.. చాలా అనుమానాలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసుపై బాలిక ఇంటి చుట్టూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.                

టాప్ హెడ్ లైన్స్

Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget