అన్వేషించండి

Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది !

Boy Dies After Eating Jamun Fruit: తమకు నచ్చిన పండ్లు తిని మృత్యువాత పడిన ఘటనలు తరచుగా వింటుంటాం. తాజాగా అలాంటి విషాదం ఏపీలోని కర్నూలు జిల్లా కోసిగిలో జరిగింది.

జీవితం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉన్నవారు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతున్నారు. వయసు మీద పడిన వారితో పాటు యువతలోనూ గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి. తమకు నచ్చిన పండ్లు తిని మృత్యువాత పడిన ఘటనలు తరచుగా వింటుంటాం. తాజాగా అలాంటి విషాదం ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లి నేరేడుపండ్లు వెంట తీసుకొచ్చింది. ఇంటి వద్ద ఉన్న ఆమె పిల్లలతో పాటు పక్కింటి చిన్నారులు ఆ నేరేడు పండ్లు తిన్నారు. ఆమెతో పాటు పండ్లు తిన్న కొంత సమయానికే పిల్లలు స్పృహ కోల్పోయారు. మహిళ సైతం అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తరలించగా.. పరీక్షీంచిన వైద్యుడు ఓ బాలుడు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో కర్నూలు జిల్లా కోసిగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా కోసిగిలో మహాదేవి అనే మహిళ పొలానికి వెళ్లింది. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తూ కొన్ని నేరేడు పండ్లను కవర్‌లో వెంట తీసుకొచ్చింది. తాను తినడంతో పాటు తన కుమారుడు హర్షకు, తన ఇద్దరు పిల్లలతోపాటు ఆడుకుంటున్న పక్కింటి బాలుడు శ్రీరాములకు నేరేడు పండ్లు ఇచ్చింది. తిన్న కాసేపటికే మహాదేవితోపాటు చిన్నారులు సృహ కోల్పోయారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. మహాదేవి కుమారుడు హర్ష అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. మిగతా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మహాదేవితో పాటు చిన్నారులను మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 

మాహాదేవి అత్త నరసమ్మ నేరేడు పండ్లను రసాయన ఎరువులు ఉన్న కవర్‌లో వేసింది. ఈ విషయం తెలియని మహిళ ఇంటికి తెచ్చాక.. తాను తినడంతో పిల్లలకు పండ్లను ఇచ్చింది. క్రిమి సంహారక మందులు అంటుకున్న పండ్లను తినడంతోనే చిన్నారి చనిపోయాడని డాక్టర్ తెలిపారు. చిన్నారులకు ఏమైనా ఆహార పదార్థాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. క్రిమి సహారక మందులు అంటుకున్న పదార్ధాలు తింటే పెద్దవారు సైతం సృహ కోల్పోతారని, అలాంటిది చిన్నారుల పరిస్థితి ఎంత విషమంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు తొందరపాటుగా నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కనుక ఏవైనా పండ్లు తినే ముందుగా వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి తినాలని సూచిస్తున్నారు. 

Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget