అన్వేషించండి

టిఫిన్‌ పెట్టలేదన్న కోపంతో తల్లిపై దాడి, రాడ్‌తో కొట్టి చంపిన కొడుకు

Karnataka Crime News: కర్ణాటకలో ఓ బాలుడు బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేదన్న కోపంతో తల్లిని కొట్టి చంపాడు.

Karnataka Crime: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్బగల్‌ టౌన్‌కి చెందిన ఓ బాలుడు కన్నతల్లినే హత్య చేశాడు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో సంచలన హత్య చేయడానికి కారణమేంటో చెప్పాడు నిందితుడు. తల్లిని బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. "నువ్వు నా కొడుకువే కాదు" అని వాదించినట్టు పోలీసులకు వివరించాడు. కానీ...ఆ బాలుడు చెప్పేవి నిజం అని నమ్మలేమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు 17 ఏళ్ల మైనర్. రాడ్‌తో తల్లి తలపై గట్టిగా కొట్టడం వల్ల ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తరవాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నిందితుడి సోదరి జార్జియాలో మెడిసిన్ చేస్తోంది. 

"నిందితుడిని విచారించాం. తల్లి తనను సరిగ్గా పట్టించుకోడం లేదని చెప్పాడు. సరైన ఫుడ్ కూడా పెట్టడం లేదని అన్నాడు. ఫిబ్రవరి 2వ తేదీన కాలేజ్‌కి వెళ్లే సమయంలో కొడుకుని ఏదో విషయంలో తల్లి మందలించింది. ఇద్దరి మధ్యా చాలా సేపు వాగ్వాదం జరిగింది. బ్రేక్‌ఫాస్ట్ పెట్టమని కొడుకు అడిగాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. ఒక్కసారిగా కోపంతో మెటల్ రాడ్‌తో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడు చెప్పిందంతా నిజమేనన్న నిర్ధరణకు రాలేదు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నాం"

- పోలీసులు 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Embed widget