అన్వేషించండి

Guntur News : గుంటూరు జిల్లాలో దారుణం, మహిళను లారీతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Guntur News : రూ.200 కోసం మహిళను లారీతో ఈడ్చుకెళ్లాడో డ్రైవర్. దీంతో ప్రమాదవశాత్తు ఆమె లారీ కింద పడి మృతిచెందింది.

Guntur News : గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లారీలో ప్రయాణించిన మహిళ రూ.200 ఇవ్వలేదని లారీతో ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనలో లారీ కింద పడి ఆమె మృతిచెందింది. పోలీసులు వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రమణ(40) అనే మహిళ చిత్తు కాగితాలు ఏరుకుని, వాటిని అమ్ముకుంటూ జీవిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లడానికి ఓ లారీ ఎక్కింది. గుంటూరులోని నాయుడుపేట జిందాల్‌ కంపెనీ సమీపంలోకి రాగానే పిల్లలతో సహా రమణ లారీ దిగింది. తన వద్ద ఉన్న రూ.100ను  డ్రైవర్‌కు ఇచ్చింది. అయితే అతను మరో రూ.200 ఇవ్వాలని రమణను డిమాండ్‌ చేశాడు.

సెల్ ఫోన్ లాక్కొన్న డ్రైవర్ 

తన దగ్గర అంతకన్నా డబ్బుల్లేవని రమణ డ్రైవర్ కు చెప్పింది.  ఎంత చెప్పినా డ్రైవర్‌ వినలేదు. ఆమె కుమార్తె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ని లాక్కొని లారీని ముందుకు తీశాడు. సెల్‌ఫోన్‌ని తీసుకోవాలనే ఉద్దేశంతో రమణ కుమార్తె లారీ ఎక్కగానే డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో కంగారు పడిన రమణ లారీని పట్టుకుని పరిగెత్తుతూ అదుపుతప్పి లారీ కింద పడిపోయింది. మహిళ చనిపోవడాన్ని గమనించిన లారీ డ్రైవర్ లారీ ఆపి బాలికను కిందకు దించి, అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు హత్య

గుంటూరు జిల్లా తెనాలి మారిస్ పేటలో దారుణం చోటుచేసుకుంది.  వాలంటీర్ సందీప్ ని యువకుడు(మైనర్) కొట్టి చంపాడు. మారిస్ పేటలో 24వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న సందీప్(22)ని మైనర్ (17) హత్య చేశాడు.  సందీప్ వద్ద యువకుడు రూ.2000 అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు సందీప్ తో మైనర్ గొడవపట్టాడు. తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలసి సందీప్ పై దాడి చేశాడు మైనర్. ఈ గొడవలో సందీప్ గుండెపై బలంగా దెబ్బ తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  మైనర్ సహా అతని తండ్రి వెంకటేశ్వర్లును తెనాలి మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

Also Read : Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Vizag News: బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
Embed widget