అన్వేషించండి

Chittoor News: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!

Chittoor Boy Murder Case: నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన బాలుడి కథ విషాదాంతమైంది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభం శుభం తెలియని బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు.

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన బాలుడి కథ విషాదాంతమైంది.  పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభం శుభం తెలియని బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాప్ అయిన బాలుడు బుధవారం నాడు బొప్పాయి తోటలో శవమై కనిపించాడు. దాంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం ఎగువ మేకలవారి పల్లిలో నాగిరెడ్డి, జ్యోతి దంపతులు ఉన్నారు. వీరికి సంతానంగా 8 ఏళ్ల కుమారుడు తేజసాయిరెడ్డి ఉన్నాడు. బాలుడ్ని ముద్దుగా తేజేష్ అని పిలుచుకునేవారు. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కువైట్‌కు వెళ్లారు. డబ్బులు సంపాదించి బాలుడికి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారు. తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ చదువు కుంటున్నాడు.

Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి

దసరా పండుగ అని...
పెద్దమ్మ ఇంట్లో పెరుగుతున్న తేజేష్ దసరా సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. పార్వతమ్మకు మనవడు తేజసాయిరెడ్డి అంటే ప్రాణం. అసలే తల్లిదండ్రులు కువైట్ లో ఉండటంతో బాలుడ్ని అల్లారుముద్దుగా చూసుకునేవారు. అయితే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలుడు మంగళవారం కిడ్నాప్ అయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించడకపోవడం అమ్మమ్మతో సహా బంధువులు కంగారుపడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎంత వెతికినా ప్రయోజనం కనిపించలేదు.

Also Read: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..

బొప్పాయి తోటలో శవమై..
మనవడు తేజేష్ గురించి ఏ వార్త వినాల్సి వస్తుందేమోనని అమ్మమ్మ పార్వతమ్మ, బంధువులు ఆందోళన చెందారు. వారి భయమే నిజమైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతుండగా బొప్పాయి తోటలో శవమై కనిపంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడ్ని కిడ్నాప్ చేసి.. ఆపై గొంతు నులిమి దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే సమీప బంధువులే తేజని హత్యచేసి ఉంటారని అమ్మమ్మ ఆరోపిస్తున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు ! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP DesamMachu Lakshmi Adiparvam Trailer Launch | కాళ్లపై పడిపోయే ఫ్యాన్స్ మంచు లక్ష్మీకి ఉన్నారోచ్ | ABPMS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Embed widget