అన్వేషించండి

AP News: అడ‌వుల‌ దీవి హత్య కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు, 13 మందికి జీవిత ఖైదు

Bapatla court verdict: బాపట్ల జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా) నిజాంప‌ట్నం మండ‌లం అడ‌వుల‌దీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

Bapatla court verdict: బాపట్ల జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా) నిజాంప‌ట్నం మండ‌లం అడ‌వుల‌దీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధించింది తెనాలి కోర్టు. కేసులో మిగిలిన నలుగురికి కేసు నుంచి రిలీఫ్ చేస్తూ న్యాయ‌మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 

అసలేం జరిగిందంటే..
2016లో అడ‌వుల‌దీవిలో రేప‌ల్లెకు చెందిన జాస్మిన్ మృతి చెందింది.  ఆమె మృతికి శ్రీ‌సాయి స‌హా మ‌రో యువ‌కుడు కార‌ణమ‌ని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు అనుమానం ఉన్న ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామ‌స్తులు. యువకులను తీవ్రంగా కొట్టడంతో శ్రీ‌సాయి అనే యువ‌కుడు మృతి చెందాడు. అప్పట్లో ఈ కేసు సంచ‌ల‌నం రేకెత్తించింది. కాగా, బాధితుల తరఫు వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. 21 మందికి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు రాగా, పోలీసులు అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. 13 మంది నిందితులకి జీవిత ఖైదు విధిస్తూ 11వ అద‌న‌పు జిల్లా జ‌డ్డి జి మాల‌తి తీర్పు వెలువరించారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు కాగా, వీరిలో నలుగురు నిందితులు ఇదివరకే చనిపోయారు. మిగిలిన 17 మందిలో నలుగురికి కేసు నుంచి రిలీఫ్ చేస్తూ న్యాయ‌మూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. మ‌రో 13 మందిని నిందితులుగా తేలుస్తూ తెనాలి జిల్లా కోర్టు యావ‌జ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు స్థానికంగా సంచలనంగా మారింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget