అన్వేషించండి

Double Murder Case: రాజమండ్రిలో తల్లీకూతుళ్ల దారుణహత్య, వేరొకరితో ఛాటింగ్ చేస్తున్నట్ల గమనించడంతో ఘాతుకం

East Godavari Crime News | రాజమండ్రిలో తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. తనను ప్రేమించి వేరొకరితో ఛాటింగ్ చేస్తుందని గమనించి, గొడవకు దిగి హత్య చేశాడు.

Andhra Pradesh Crime News | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరంలోని హుకుంపేట వాంబే కాలనీలో తల్లి కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. తల్లితో ప్రేమలో ఉన్న వ్యక్తే ఆ ఇద్దర్నీ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

ఏలూరుకు చెందిన ఎండి సల్మా వయసు 38 ఏళ్ళు కాగా ఆమెకు 16 ఏళ్ల కూతురు సానియా ఉంది. వీరికి హైదరాబాద్ కు చెందిన పల్లి శివకుమార్తో ఒక ఈవెంట్లో  పరిచయం ఏర్పడింది. గతంలో ఓసారి వచ్చి సల్మాను కలిసి వెళ్లాడు. గత కొన్ని రోజుల నుంచి తనతో ఛాటింగ్ చేయడం లేదని అనుమానంతో మరోసారి కలిసేందుకు వచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడాన్ని గుర్తించిన నిందితుడు శివకుమార్ తట్టుకోలేకపోయాడు. అసలు ఏం జరుగుతుంది అంటూ తల్లి కూతుర్లతో గొడవపడ్డాడు. మాట మాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన శివకుమార్ సల్మాతో పాటు అడ్డు వచ్చిన ఆమె కూతురు సానియాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ఇంటి తలుపు వేసి వెళ్ళిపోయాడు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చి బంధువులు తలుపు తట్టారు. లోపల నుంచి ఎవరు స్పందించకపోవడంతో కిటికీలోంచి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. బంధువుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఎస్పీ నరసింహ, ఏఎస్పి సుబ్బరాజు, డిఎస్పి విద్య, బొమ్మూరు సిఐ క్లూస్ టీం తో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి సల్మాతో ప్రేమలో ఉన్నాడని, తనతో కొన్ని రోజుల నుంచి తనను దూరం పెట్టడంతో వచ్చి గొడవకు దిగి  ఇద్దర్నీ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget