అన్వేషించండి

Elon Musk: మోదీని కలవనున్న మస్క్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన టెస్లా సీఈవో!

Tesla Cars in India: భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది.

Elon Musk Meet with PM Narendra Modi: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ సమాచారాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. ఎలాన్ మస్క్ తన భారత పర్యటన గురించి సమాచారం ఇస్తూ ఎక్స్/ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో టెస్లా సీఈవో భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నట్లు చెప్పారు.

గతంలో కూడా భేటీ
ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని రెండుసార్లు కలిశారు. అయితే భారత్‌లో ప్రధాని మోదీని ఎలాన్ మస్క్ కలవడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ త్వరలో చేయనున్న ఈ పర్యటనపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ తన కంపెనీ టెస్లాను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నాడు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రణాళికపై ఇప్పటికే పని ప్రారంభమైంది.

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీలలో టెస్లా ఒకటి. కానీ టెస్లా ఇంకా తన కార్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ప్రపంచంలోని వాహనాల విక్రయాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం మూడో అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఈ మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాడు.

భారతీయ డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని బెర్లిన్‌లో రైట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం టెస్లా బృందం ఏప్రిల్ మూడో వారంలో భారతదేశాన్ని సందర్శించవచ్చు. ఇది భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని నిర్ణయించనున్నారు.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

ప్రభుత్వ కొత్త ఈవీ విధానం ఇదే...
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం గత నెలలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కొత్త విధానం ద్వారా స్పష్టమైంది. ఈ విధానం ప్రకారం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనుకునే ఆటోమొబైల్ కంపెనీలు కనీసం రూ.4150 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లను భారత్‌లో పెట్టుబడిగా పెట్టాలి. అలాగే ఈ కంపెనీలు మూడేళ్లలోపు భారత్‌లో తయారీ ప్రారంభించాల్సి ఉంటుంది. కార్లలో ఉపయోగించే భాగాలలో 25 శాతం భారతదేశం నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విధానంతో దేశంలోకి గరిష్ట పెట్టుబడులను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

టాప్ హెడ్ లైన్స్

E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లోకి వస్తున్న నిస్సాన్ టెక్టాన్ - ఈ 13వ మోడల్‌ నుంచి ఏమేం ఆశించవచ్చు?
నిస్సాన్ టెక్టాన్ గ్రాండ్ ఎంట్రీ రేపే - డస్టర్‌కు భిన్నంగా ఈ కొత్త SUVలో ప్రత్యేకతలు ఉంటాయా?
Best Mileage Cars: కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
Car Seat Cover: కారు సీట్ కవర్లు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే! కానీ చిన్న మిస్టేక్‌ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు!
కారు సీట్ కవర్లు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే! కానీ చిన్న మిస్టేక్‌ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget