అన్వేషించండి

Elon Musk: మోదీని కలవనున్న మస్క్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన టెస్లా సీఈవో!

Tesla Cars in India: భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది.

Elon Musk Meet with PM Narendra Modi: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ సమాచారాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. ఎలాన్ మస్క్ తన భారత పర్యటన గురించి సమాచారం ఇస్తూ ఎక్స్/ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో టెస్లా సీఈవో భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నట్లు చెప్పారు.

గతంలో కూడా భేటీ
ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని రెండుసార్లు కలిశారు. అయితే భారత్‌లో ప్రధాని మోదీని ఎలాన్ మస్క్ కలవడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ త్వరలో చేయనున్న ఈ పర్యటనపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ తన కంపెనీ టెస్లాను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నాడు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రణాళికపై ఇప్పటికే పని ప్రారంభమైంది.

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీలలో టెస్లా ఒకటి. కానీ టెస్లా ఇంకా తన కార్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ప్రపంచంలోని వాహనాల విక్రయాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం మూడో అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఈ మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాడు.

భారతీయ డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని బెర్లిన్‌లో రైట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం టెస్లా బృందం ఏప్రిల్ మూడో వారంలో భారతదేశాన్ని సందర్శించవచ్చు. ఇది భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని నిర్ణయించనున్నారు.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

ప్రభుత్వ కొత్త ఈవీ విధానం ఇదే...
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం గత నెలలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కొత్త విధానం ద్వారా స్పష్టమైంది. ఈ విధానం ప్రకారం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనుకునే ఆటోమొబైల్ కంపెనీలు కనీసం రూ.4150 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లను భారత్‌లో పెట్టుబడిగా పెట్టాలి. అలాగే ఈ కంపెనీలు మూడేళ్లలోపు భారత్‌లో తయారీ ప్రారంభించాల్సి ఉంటుంది. కార్లలో ఉపయోగించే భాగాలలో 25 శాతం భారతదేశం నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విధానంతో దేశంలోకి గరిష్ట పెట్టుబడులను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
Embed widget