అన్వేషించండి

Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?

Electric Cars Sale Report 2024: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. ఎలక్ట్రిక్ కార్లపై అందించే ఫేమ్ II సబ్సిడీని విత్‌డ్రా చేసుకోవడమే దీనికి కారణం.

Electric Cars Sale Report: మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సేల్ తగ్గినట్లు సేల్స్ నంబర్స్ చెబుతున్నాయి. 2024 జూన్ వరకు అందుబాటులో ఉన్న  డేటా ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాల మొత్తం రిటైల్ విక్రయాలు 16 శాతం పెరిగాయి. 2024 ప్రథమార్థంలో ఎలక్ట్రిక్ కార్లు 42,217 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం తక్కువ.

గణాంకాల ప్రకారం టాటా, మహీంద్రా, ఎంజీ మోటార్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడీ ఈవీ వంటి కంపెనీలు జూన్‌లో మొత్తం 5,562 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయి. గత నెలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం 16.27 శాతం తగ్గిందని, గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ కంపెనీల సేల్స్ ఏకంగా 20 శాతం తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2024 మొదటి ఆరు నెలల్లో ఈ కంపెనీల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగాయి.

Also Read: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌‌కు పోటీగా రాబోతున్న బ్రిటిష్ బైక్, ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?

విత్‌డ్రా చేసుకోవడమే కారణం...
2024 మార్చి 31వ తేదీన ఫేమ్ II సబ్సిడీ స్కీమ్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఆ తర్వాత కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయి.

మొత్తం ఈవీ అమ్మకాల్లో టూ వీలర్లు, త్రీ వీలర్ల వాటా 94 శాతంగా ఉంది. మొదటి ఆరు నెలల్లో ఈ వాహనాలు 7,91,402 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ఈవీ అమ్మకాలను పరిశీలిస్తే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 57.46 శాతం, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల వాటా 36.49 శాతంగా ఉంది.

ఈ సంవత్సరం మార్చిలో ఫేమ్ II స్థానంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (EMPS) ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 జూలై 31వ తేదీ వరకు అమలు కానుంది. ఈఎంపీఎస్ మొత్తం బడ్జెట్ రూ. 500 కోట్లుగా ఉంది.

Read Also: ఇండియన్ సేఫ్టీ టెస్టులో 5 స్టార్లు సాధించిన ఈవీలు ఇవే - దేశంలో సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget