అన్వేషించండి

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం

కల్లు కొంప ముంచింది. ఐదు కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. ఓ ఊరిని విషాదంలో నింపింది.

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి విషాదం చోటు చేసుకుంది. లోదొడ్డి గ్రామంలో  జీలుగు కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు. 

ఈ ఉదయాన్ని ఉపాధి కోసం వెళ్లిన గిరిజనులు అటవీ ప్రాంతంలో జీలుగు కల్లు తాగారు. ఇది తాగిన వెంటనే ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిని స్థానికంగా ఉన్న జెడ్డింగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యం చేయడానికి సిబ్బంది లేకపోయేసరికి వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న టైంలో మార్గ మధ్యలోనే ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మరో ముగ్గుర్ని ఆసుపత్రిలో చేర్పించుకొని చికిత్స అందించారు. ఈ చికిత్స అందిస్తున్న టైంలోనే మరో ఇద్దరు చనిపోయారు. 

కల్లు తాగిన కాసేపటికే చనిపోయిన నలుగురు గంగరాజు, సన్యాసిరావు, లోవరాజు, సుగ్రీవులుగా గుర్తించారు. ఇంకో వ్యక్తి ఏసుబాబు అనే వ్యక్తి చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

తరచూ ఇలా ఇక్కడి వాళ్లు కల్లు తాగుతుంటారని తరచూ అస్వస్థతకు గురి అవుతుంటారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

నలుగురు చనిపోవడంతో లోదొడ్డిలో తీవ్ర విషాదం అలముకుంది. వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు ఆ ఊరి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇలాంటి కల్లు తాగారా.. ఎక్కడ దొరుకుతుందీ కల్లు. ఇందులో ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం

Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు

Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు

మూడో భేటీలోనూ ఎటూ తేలని చర్చలు.. "టిక్కెట్ కమిటీ" మరోసారి భేటీ అయ్యే చాన్స్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget