అన్వేషించండి

AP Assembly BAC : రాజకీయ విమర్శల్లో కుటుంబసభ్యుల జోలికెందుకు ? ఆపేద్దామని అచ్చెన్నకు సీఎం జగన్ సలహా !

బీఏసీ సమావేశంలో రాజకీయ విమర్శలపై చర్చ జరిగిది. కుటుంబసభ్యులను విమర్శించడం మానేస్తే తమ నేతలూ విమర్శించతడం మానేస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

AP Assembly BAC :   ఏపీ అసెంబ్లీ సమావేశాలు  ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ  ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం  అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌ , మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు  హాజరయ్యారు. సభ్యులు లేవనెత్తే అన్ని విషయాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాదరాజు ప్రకటించారు.   19 అంశాలను చర్చించేందుకు  టీడీపీ ప్రతిపాదించిందని...  27 అంశాలపై చర్చించాలని వైసీపీ ప్రతిపాదన చేసిందని తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చిన ఏం అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు.  

కుటుంబసభ్యులను విమర్శించుకోవడం ఆపాలన్న సీఎం జగన్ 

బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ , టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య కీలకమైన చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇటీవల రాష్ట్రంలో రెండు పార్టీల నేతల దూషణలకు పాల్పడుతున్నారు. ఈ అంశాన్ని జగన్ ముందుగా ప్రస్తావించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మనం మనం రాజకీయ నాయకులం ఎన్నైనా అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యులను ఈ రాజకీయ విమర్శల్లోకి లాగడం ఎందుకని జగన్ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం. కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్‌గా మానేస్తారు’ అని అచ్చెన్నాయుకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. 

అన్ని అంశాలపై చర్చిద్దామన్న అధికార పక్షం 

‘మీరు ఏమీ అనకుంటే మా వాళ్లు అనరు. మీరంటే మాత్రం మావాళ్లూ అంటారు’ అంటారని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీఎసీ సమావేశంలో ఉన్న మంత్రులు జోగి రమేష్ , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా తమ  సీఎంను అంటే ఊరుకునేది లేదని అన్నట్లగా తెలుస్తోంది.  ‘మీ ప్రశ్నలూ మేం లేవనెత్తబోయేవీ దాదాపు ఒక్కటే అన్నీ చర్చిద్దాం’ అని అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతిపై టీడీపీ నేతల ఆరోపణలు - రివర్స్‌లో చంద్రబాబు భార్యపై వైసీపీ నేతల తిట్లు 

ఢిల్లీలో లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంతో పాటు అక్కడ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీ అయిన అరబిందో గ్రూప్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.  ఈ అరబిందో గ్రూప్ సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టాయని.. ఈ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాంతో  జగన్ సతీమణి భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు  కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన కుటుంబంపై కొడాలి నానితో పాటు ఇతర నేతలు అసభ్య పదజాలంతో విరుచుకుపడటంతో.. రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులను విమర్శించుకుంటున్నారు. దీనికి పులిస్టాప్ పెట్టాలన్న చర్చ బీఏసీలో జరిగింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Embed widget