అన్వేషించండి

AP Assembly BAC : రాజకీయ విమర్శల్లో కుటుంబసభ్యుల జోలికెందుకు ? ఆపేద్దామని అచ్చెన్నకు సీఎం జగన్ సలహా !

బీఏసీ సమావేశంలో రాజకీయ విమర్శలపై చర్చ జరిగిది. కుటుంబసభ్యులను విమర్శించడం మానేస్తే తమ నేతలూ విమర్శించతడం మానేస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

AP Assembly BAC :   ఏపీ అసెంబ్లీ సమావేశాలు  ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ  ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం  అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌ , మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు  హాజరయ్యారు. సభ్యులు లేవనెత్తే అన్ని విషయాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాదరాజు ప్రకటించారు.   19 అంశాలను చర్చించేందుకు  టీడీపీ ప్రతిపాదించిందని...  27 అంశాలపై చర్చించాలని వైసీపీ ప్రతిపాదన చేసిందని తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చిన ఏం అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు.  

కుటుంబసభ్యులను విమర్శించుకోవడం ఆపాలన్న సీఎం జగన్ 

బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ , టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య కీలకమైన చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇటీవల రాష్ట్రంలో రెండు పార్టీల నేతల దూషణలకు పాల్పడుతున్నారు. ఈ అంశాన్ని జగన్ ముందుగా ప్రస్తావించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మనం మనం రాజకీయ నాయకులం ఎన్నైనా అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యులను ఈ రాజకీయ విమర్శల్లోకి లాగడం ఎందుకని జగన్ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం. కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్‌గా మానేస్తారు’ అని అచ్చెన్నాయుకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. 

అన్ని అంశాలపై చర్చిద్దామన్న అధికార పక్షం 

‘మీరు ఏమీ అనకుంటే మా వాళ్లు అనరు. మీరంటే మాత్రం మావాళ్లూ అంటారు’ అంటారని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీఎసీ సమావేశంలో ఉన్న మంత్రులు జోగి రమేష్ , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా తమ  సీఎంను అంటే ఊరుకునేది లేదని అన్నట్లగా తెలుస్తోంది.  ‘మీ ప్రశ్నలూ మేం లేవనెత్తబోయేవీ దాదాపు ఒక్కటే అన్నీ చర్చిద్దాం’ అని అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతిపై టీడీపీ నేతల ఆరోపణలు - రివర్స్‌లో చంద్రబాబు భార్యపై వైసీపీ నేతల తిట్లు 

ఢిల్లీలో లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంతో పాటు అక్కడ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీ అయిన అరబిందో గ్రూప్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.  ఈ అరబిందో గ్రూప్ సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టాయని.. ఈ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాంతో  జగన్ సతీమణి భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు  కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన కుటుంబంపై కొడాలి నానితో పాటు ఇతర నేతలు అసభ్య పదజాలంతో విరుచుకుపడటంతో.. రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులను విమర్శించుకుంటున్నారు. దీనికి పులిస్టాప్ పెట్టాలన్న చర్చ బీఏసీలో జరిగింది. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget