అన్వేషించండి

JC Paritala : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !

అనంతపురం జిల్లా టీడీపీలో ఉప్పు, నిప్పులా ఉండే పరిటాల, జేసీ వర్గాలు లోకేష్ పర్యటన సందర్భంగా కలిసిపోయాయి. జేసీ ప్రభాకర్, పరిటాల శ్రీరామ్ ఆత్మీయ పలకరింపులు హైలెట్ అయ్యాయి.

అనంతపురం జిల్లాలో పరిటాల - జేసీ కుటుంబాల మధ్య ఉన్న  వైరం గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అది రాజకీయ పరంగానే కాదు కుటుంబాల మధ్య వ్యక్తిగత ఫ్యాక్షన్ వైరం కూడా ఉండేది. అలాంటిది ఇప్పుడు వారు పాత గొడవలన్నీ మర్చిపోయి ఒక  పార్టీలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారు ఎక్కువగా కలసి, మెలిసి ఉంటున్నారు. నారా లోకేష్ అనంతపురం పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి నేతలంతా వచ్చినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి - పరిటాల శ్రీరామ్ ఆత్మీయ పలకరింపు అందర్నీ ఆకట్టుకుంది. 

Also Read : నెల్లూరులో కార్పొరేషన్‌ కోసం టీడీపీ విశ్వప్రయత్నాలు.. రంగంలోకి దిగ్గజాలు.. కానీ, కనిపించని కీలక నేత

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నారా లోకేష్ అనంతపురం వెళ్లారు. ఆయనకు దారి పొడుగునా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతపురంలోకి ఎంటరయ్యే సమయంలో ఆ జిల్లాకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ఇద్దరూ ఎదురుపడిన సందర్భాలు లేవు. దీంతో  ఇద్దరు నేతల కార్యకర్తల మధ్య కాస్త టెన్షన్ వాతావరణ ఏర్పడింది. అయితే పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి హత్తుకోవడం.. పరిటాల శ్రీరామ్ కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడటంతో పరిస్థితి తేలికగా మారింది. 

Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?

వీరిద్దరి ఆత్మీయ పలకరింపు అనంతపురం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అనంతపురం టీడీపీలో నేతల కంటే గ్రూపులు ఎక్కువ. అందరూ బలమైన నేతలే కావడంతో ఎవరికి వారు తమ తమ పెత్తనం ఉండాలనుకుంటారు. ఈ కారణంగా ఎప్పుడూ గ్రూపులు గొడవలు ఉంటూనే ఉంటాయి. టీడీపీలో ఉన్నప్పటికీ పరిటాల, జేసీ వర్గాల మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా పొసిగేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో మాత్రం మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. కలసి కట్టుగా అధికారపక్షంపై పోరాడేందుకు అన్నీ మర్చిపోతున్నారు. 

Also Read: Fuel Prices: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?

అనంతపురంలో కొన్నాళ్ల కిందట కొన్ని గ్రూపులు ఉండేవి. పరిటాల, కేతిరెడ్డి, జేసీ వర్గాలు రాజకీయంగానే కాదు.. ఫ్యాక్షన్ పరంగానూ పోరాటాలు చేసుకునేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది . ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగానే పోరాడుకుంటున్నారు. పరిటాల- జేసీ వర్గీయుల మధ్య విభేదాలు తగ్గిపోతే జిల్లాలో తమకు తిరుగు ఉండదని టీడీపీ కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు.

Also Read : హోరాహోరీగా ఏపీలో మినీ స్థానిక సమరం ! తాజా పరిస్థితి ఇదే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget