అన్వేషించండి

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !

Nara Lokesh: ఏపీ శాసనమండలిలో నారా లోకేష్ ఒక్క సారిగా వైసీపీ సభ్యులపై ఫైర్ అయ్యారు.సోషల్ మీడియా అరెస్టులపై బొత్స మాట్లాడటంతో లోకేష్ తీవ్రంగా స్పందించారు.

Nara Lokesh fired on YCP members in AP Legislative Council: శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు. తాము అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోమని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు.అయితే అలాంటి వారికి టిక్కెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.               

వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై మంత్రి డోలా విమర్శలు                   

ముందుగా శాసనమండలిలో  మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై స్పందించారు.  జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయడని విమర్శించారు. అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలా పై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 - 19 మద్యలో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. 

Also Read: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు

చంద్రబాబు కూడా గతంలో రాలేదన్న వైసీపీ సభ్యులు -  ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ 

వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని గుర్తు చేశారు.   నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి చాలెంజ్ చేసి వెళ్లిపోయరన్నారు.  చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని గుర్తు చేశారు.  వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స స్పందించారు. మీ తల్లిని అవమానించిన వారిని మేం ప్రోత్సహించమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే  గత ఎన్నికలలో టికెట్లు ఇస్తే ప్రోత్సహించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా జగన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంత మంది వైసీపీ సభ్యులు అన్నారు. 

Also Read: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న

మీ తల్లిని కించ పరిచిన వారిని ప్రోత్సహించబోమన్న బొత్స                        

దీనిపై నారా లోకేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ కుటుంబాన్ని ఎక్కడ అనుచితంగా మాట్లాడామో చూపించాలని మండిపడ్డారు. లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారు. 

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు కానీ.. శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.  అందుకే ఎమ్మెల్యేలు కూడా సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం బయట నుంచి వినిపిస్తోంది.                               

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget