అన్వేషించండి

Suicidal Tendency : దా'రుణ' యాప్ ఆత్మహత్యలపై సైకియాట్రిస్ట్ లు ఏమంటున్నారంటే? 

ఇటీవల కాలంలో రుణ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైద్యులు. సహచంగా ఆర్థిక క్రమశిక్షణ లేనివారు ఇలాంటి ఆన్ లోన్ యాప్ వైపు వెళ్తుంటారని అంటున్నారు.

ప్రపంచంలో అత్యథిక మరణాలు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరుగుతున్నాయని, రెండో స్థానంలో గుండెపోటు ఉందని.. కానీ మరో పదేళ్ల కాలంలో ఆత్మహత్యలు అనేవి మొదటి స్థానంలో ఉంటాయని చెబుతున్నారు మానసిక వైద్యులు. అలాంటి వారిని ముందుగానే గుర్తించడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని అంటున్నారు. ఆత్మహత్యల విషయంలో కౌన్సెలింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఆత్మహత్యల నివారణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు డాక్టర్ శ్రీనివాస తేజ. నెల్లూరులో ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ గా ఆయన సేవలందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నాలకు గల కారణాలను విశ్లేషించి వ్యక్తిగత సూచనల ద్వారా వారిని ప్రమాదంబారినుంచి కాపాడవచ్చని చెబుతున్నారు. 


Suicidal Tendency : దా'రుణ' యాప్ ఆత్మహత్యలపై సైకియాట్రిస్ట్ లు ఏమంటున్నారంటే? 

మానసిక వ్యాధుల పట్ల మన సమాజంలో ఒకరకమైన వ్యతిరేక భావం ఉందని అంటున్నారు వైద్యులు. ఎవరికైనా తమ సమస్య చెప్పుకుందామనుకుంటే, వీడు మెంటలోడు అంటారేమోనన్న భయంతో ఎవరికీ చెప్పుకోలేరని, ఆ జబ్బుకి ఉన్న సమస్యే ఆత్మహత్య చేసుకోవడం అని అంటున్నారు. హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు డాక్టర్ శ్రీనివాస తేజ. తన సమస్యను అధిగమించడంతోపాటు, ఆమె బీట్ ద డిప్రెషన్ అనే పేరుతో కార్యక్రమాలు కూడా చేపట్టిందని అన్నారు. 


Suicidal Tendency : దా'రుణ' యాప్ ఆత్మహత్యలపై సైకియాట్రిస్ట్ లు ఏమంటున్నారంటే? 

ఇటీవల కాలంలో రుణ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైద్యులు. సహచంగా ఆర్థిక క్రమశిక్షణ లేనివారు ఇలాంటి ఆన్ లోన్ యాప్ వైపు వెళ్తుంటారని, లేదా ఆన్ లైన్ గేమింగ్ వైపు ఆకర్షితులవుతారని అంటున్నారు. ప్రజల్లో ఆర్థిక విషయాలపై అవగాహన పెరగాలని, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలంటున్నారు వైద్యులు. అదే సమయంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. 

రుణ యాప్ లకు గత మూడు నెలల కాలంలో ఏపీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆన్ లైన్ లో లోన్ తీసుకోవడం, వాయిదాలు చెల్లించలేక, ఒకవేళ చెల్లించినా, అదనపు సొమ్ముకోసం అవతలి వ్యక్తులు వేధించడంతో వీరంతా ఆత్మహత్యలబారినపడ్డారు. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకున్నవారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తామనే బెదిరింపులు కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రజా ప్రతినిధులకు సైతం లోన్ యాప్ వేధింపులు మొదలయ్యాయి. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కూడా లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరించిన సంఘటనలున్నాయి. సామాన్యులు మాత్రం రికవరీ ఏజెంట్లకు బెదిరిపోయి ఉన్నదంతా ఊడ్చి ఇస్తున్నారు. అలా ఇవ్వలేనివారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

అక్రమ సంబంధాల వల్ల కూడా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయని. అలాంటి కేసుల తమ వద్దకు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తుంటామని చెబుతున్నారు సైకియాట్రిస్ట్ లు. రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని, అయితే తమ వద్దకు ఎక్కువగా వివాహ సంబంధ విషయాల్లో మాత్రమే బాధుతులు వస్తుంటారని చెబుతున్నారు డాక్టర్ శ్రీనివాస తేజ. 

చివరిగా ఆత్మహత్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటదని జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకూడదని, అసలా ఆలోచన రాకుండా చూసుకోవాలంటున్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు.. ఆ యాప్ లను నిషేధిస్తేనే ఆగిపోతాయని అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget