అన్వేషించండి

Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?

Andhra Pradesh : విజయవాడలో బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో ఏపీ బీజేపీలో మార్పులపై చర్చలు ప్రారంభమయ్యాయి.

Kishan Reddy met with BJP leaders in Vijayawada : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో ఒక రోజు పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అధికారిక కార్యక్రమాలు లేకపోయినా పార్టీ వ్యవహారాల కోసమే ఆయన విజయవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత  పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీలో కార్యకలాపాలు తగ్గిపోయాయి. కూటమిలో భాగంగా ఉండటంతో ఏ పని చేయలేకపోతున్నారు. సీనియర్ నేతలంతా సైలెంట్ గా ఉండిపోయారు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. కూటమి విజయం కోసం పని చేసినా .. తర్వాత రాష్ట్రంలో పెద్దగా వారిని ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. పార్టీ పరమైన కార్యకలాపాలు కూడా తగ్గిపోయిాయి. సభ్యత్వ కార్యక్రమాలను లీడర్లు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. వివిధ కారణాలతో అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. 

సీనియర్ నేతలకు యాక్టివ్ గా ఉండే బాధ్యతలు లేకపోవడం కూడా పార్టీ ఇనాక్టివ్ గా ఉందని భావించడానికి ఓ కారణంగా మారింది.  పార్టీ హైకమాండ్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో వారిని ఎన్నికల ప్రచారానికి పంపిస్తోంది. మహారాష్ట్రకు పరిశీలకులుగా విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాధవ్, మధుకర్‌లను పంపింది. వారు అక్కడ పరిశీలకులుగా పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు.  

పార్టీ భాగంగా ఉన్న కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు పనితీరు భిన్నంగా ఉండాల్సి ఉంది. అందుకే పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల్ని మార్చే కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా కిషన్ రెడ్డి .. పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విజయవాడకు పంపించారా  అన్న చర్చ కూడా జరుగుతోంది.  

జాతీయ పార్టీగా  బీజేపీ మరింత యాక్టివ్ గా ఉండాలన్న ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి.. కూటమితో కలిసి ఎలా ముందుకెళ్లాలి.. పార్టీ కోసం పని చేసిన వారికి ఎలాంటి పదువులు కేటాయించాలి అన్న అంశాలపైనా కిషన్ రెడ్డి పార్టీ నేతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.                                          
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget