అన్వేషించండి

Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !

Andhra Pradesh : విజయవాడ వరద బాధితుల కోసం నాలుగు వందల కోట్ల విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల్ని ప్రజలే ఆదుకున్నారని ఈ స్ఫూర్తి కొనసాగాలని అన్నారు.

Vijayawada flood victims: విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని బాధితుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. మొత్తం రూ. 602 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టపరిహారంగా పంపిణీ చేస్తే..అందులో రూ. నాలుగు వందల కోట్లు ప్రజల నుంచి విరాళాలుగా వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అంటే్.. ప్రజల్ని ప్రజలే ఆదుకున్నారని తెలిపారు. 

విజయవాడ వరద బాధితుల కోసం  స్పందించిన  ప్రజలు 

విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అదానీ  నుంచి సామాన్యుడు వరకూ తమ శక్తి మేర సీఎంఆర్ఎఫ్‌కు విరాళారు. అదానీ కంపెనీ అత్యధికంగా పాతిక కోట్ల రూపాయలు ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఒక రోజు జీతం విరాళం ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలు స్పందించడంతో బాధితులకు వెంటనే సాయం అందింది. వరదలు తగ్గిన వెంటనే ప్రబుత్వ అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. వరదలు వచ్చిన ప్రతి ఇంటికి పరిహారం అందించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందించాలన్న లక్ష్యంతో పని చేశారు. ఆ మేరకు.. నాలుగు లక్షల మంది ఖాతాల్లో సాయం జమ చేశారు.                  

జగన్‌కు దూరంగా ధర్మాన ప్రసాదరావు - కొడుకుకు రాజకీయ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చే పార్టీలోకే జంప్ !

రూ. 400 కోట్ల విరాళాలు రావడం ఓ రికార్డు                           

ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు  విరాళాలివ్వడం సహజమే. అయితే ఇలా ఒక్క  సారే వందల కోట్లు వచ్చేంత  సాయం గతంలో ఎప్పుడూ రాలేదు. పెద్ద ఎత్తున ఇప్పుడే దాతలు,  ప్రజలు స్పందించి.. ప్రజలకు అండగా నిలిచారు. ప్రభుత్వం ఇవ్వడం వేరు.. నేరుగా ప్రజలే ముందుకు వచ్చి సాయంగా నిలవడం వేరు. ఆ స్ఫూర్తి ముందు ముందుగా అందరూ కలసి కట్టుగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అందుకే చంద్రబాబునాయుడు విరాళాల్ని ప్రోత్సహిస్తారని చెబుతారు. 

ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ - మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరికల సంకేతం అదేనా ?

పెద్ద ఎత్తున ఇతర సాయం కూడా చేసిన దాతలు

ఇలా నగదు రూపంలో ఇచ్చిన వారే కాకుండా.. వరదల సమయంలో బాధితుల కోసం .. రూ. కోట్లు ఖర్చు పెట్టిన  సంస్థలు ఉన్నాయి. ఆహారం, నీరు అందించేందుకు లక్షలు ఖర్చు పెట్టారు. దివీస్ పరిశ్రమ ఆహారం కోసం ఐదు కోట్లకు  పైగా ఖర్చు  పెట్టింది. అదనంగా విరాళంగా ఇచ్చింది.చిన్న చిన్న  స్వచ్చంద సంస్థలు కూడా విడిగా బెజవాడ వాసులకు సరుకులు సరఫరా చేశాయి. వైసీపీ అధినేత జగన్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని సరుకుల రూపంలో పంపిణీ చేశామని తెలిపారు. ఇలా అందరూ బాధితుల కు అండగా నిలవడంతో.. నష్టపోయినా.. ఎంతో కొంత సాయం అందడం ద్వారా.. తమకు ప్రజలు, ప్రభుత్వం అండగా ఉన్నారని..బాధితులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget