అన్వేషించండి

Viveka Cbi : కడప ఎంపీ తండ్రిని ప్రశ్నించిన సీబీఐ ! తర్వాత ఎవరు..?

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రితో పాటు పలువురు కీలక అనుమానితుల్ని సీబీఐ ప్రశ్నించింది. సునీల్ యాదవ్‌కు నార్కో టెస్టులు చేయాలన్న ఆలోచనతో సీబీఐ ఉంది.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పుడు ఎక్కువగా వైఎస్ కుటుంబసభ్యులనే ప్రశ్నిస్తున్నారు.  మంగళవారం రోజంతా  కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు.  సీబీఐ రెండు టీములుగా మారి విచారణ జరుపుతోంది. ఓ బృందం కడపలో... మరో బృందం పులివెందులలో ఉండి అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. మరో వైపు సునీల్ కుమార్ యాదవ్‌ను కస్టడీలోకి తీసుకుని  వివరాలు రాబడుతున్నారు. ఈ వివరాల ఆధారంగా పులివెందులలో రెండో బృందం.. ఇతర అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఇంటి వద్దకు మొదటగా వెళ్లిన వ్యక్తుల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఒకరన్న ప్రచారం ఉంది.  వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది. 

అయితే సీబీఐ అధికారులు ఇంత వరకూ ఒక్క సారి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించలేదు.  విచారణ ప్రారంభమైన చాలా కాలం తర్వాత తొలి సారిగా ఆయనను విచారణకు పిలిచారు.  వైఎస్ వివేకానందరెడ్డితో భాస్కర్ రెడ్డికి ఉన్న విబేధాలు..  రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సునీల్ కుమార్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సునీల్ యాదవ్ మాత్రం నార్కో పరీక్షలు వద్దని కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని ప్రశ్నించాడనికి ముందు రోజే.. అంటే సోమవారం.. ఎంపీ పెదనాన్నలైన వైఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డిలను సీబీఐ అధికారులు పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విచారించారు.  అలాగే పులివెందులలో సీఎం జగన్ క్యాంఫాఫీస్‌ను చూసే వ్యక్తిని కూడా సీబీఐ పిలిపించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 

వివేకా హత్య  కేసులో సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి 73 రోజులవుతోంది. ఇప్పటి వరకూ ఒక్క సునీల్ యాదవ్‌ను మాత్రమే అరెస్ట్ చేయగలిగారు.  ఆయన దగ్గర్నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారో  కానీ పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని.. సమయం అయిపోతున్న  సందర్భంలో మళ్లీ కస్టడీ పొడిగింపు కోసం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు అంగీకరించలేదు. దీంతో  సీబీఐ అధికారులు ఈ పది రోజుల్లో సునీల్ యాదవ్ చెప్పిన అంశాలపైనే దర్యాప్తు చేయాల్సి ఉంది. సీబీఐ అధికారులు ఇప్పుడిప్పుడే  వైఎస్ కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు మరికొంత మంది కీలక వ్యక్తుల్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!
Embed widget