అన్వేషించండి

AP Pensions: దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

Pensions for Disabled in Andhra Pradesh | ఏపీలో దివ్యాంగుల పింఛన్లు తొలగించారని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎవరి పింఛన్లు కట్ చేయలేదని తెలిపారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ ప్రభుత్వం వేలాది దివ్యాంగ పింఛన్లు తొలగించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. దాని ప్రకారం వారు పింఛన్ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ అధికారులకు సమర్పించాలని అధికారులు వారికి సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని, సెప్టెంబర్ నుంచే అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు.

అందరికీ పింఛన్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు 

నోటీసులు అందుకున్న దివ్యాంగ పింఛన్ దారులందరికీ ఈ నెల పింఛన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారని ఇందుకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఉదయం నుంచే యథావిధిగా సచివాలయ సిబ్బంది పింఛన్ పంపిణీ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని ఆయన తెలిపారు.

వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది

దివ్యాంగుల పింఛన్ తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ కచ్చితంగా అందుతుందని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. అంగ వైకల్యానికి సంబంధించి సర్టిఫికెట్ సమర్పించిన అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను కూటమి ప్రభుత్వం ఎన్నటికీ తొలగించదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Advertisement

వీడియోలు

New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Constable Kanakam Series Season 2 : 'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
Road Accidents in AP and Telangana: వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
2025 Hyundai Venue కొత్త వెర్షన్‌లో ఏం మారింది? పాత వెన్యూతో పోలిస్తే ఎలాంటి తేడాలు కనిపిస్తాయి?
Hyundai Venue New vs Old: ఏ మోడల్‌ లుక్‌ బాగుంది?
Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
Embed widget