అన్వేషించండి

Today Top Headlines: డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు - కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana: 

1. డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిపై గత కొన్ని రోజులు ఏపీలో రాజకీయం వేడెక్కింది. తనకు డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ పై నమ్మకం లేదని, వైసీపీ నేతలకు ఎలా ఉంటుందని ఏపీ మాజీ సీఎంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఎప్పటినుంచో చెబుతున్నాం, డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే ఛాన్స్ ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రజల్లోనే ఉన్న సమయంలో క్లియర్ గా చెప్పాం. ఇంకా చదవండి.

2. టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేసింది. కోటికి పైగా సభ్యత్వాలు పూర్తి చేసుకున్నామని పార్టీ నేతలు సైతం ప్రకటించుకున్నారు. మరోవైపు ఇదే అదనుగా కొందరు టీడీపీ నేతలమని చెప్పి నమ్మించి, సభ్యత్వం పేరుతో మహిళ బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు. శ్రీకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలుగా పరిచయం చేసుకున్న కొందరు నేతలు జిల్లాకు చెందిన లక్ష్మినాయక్ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా చదవండి.

3. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్

రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిదని, స్టాన్‌ఫోర్డ్ లో తన చదువు వ్యాపారం చేయడానికి పనికొస్తుందని నారా లోకేష్ అన్నారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను విశాఖ ఎయిర్‌పోర్టుకు పలుమార్లు వచ్చాను. టీడీపీ ప్రభుత్వం నాపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశాను. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాం. వారం తరువాత మాతో ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, రీజాయిండర్ వేస్తామన్నారు. ఇంకా చదవండి.

4. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తమ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధును ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని, గ్రామాల్లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఇంకా చదవండి.

5. తెలంగాణలో మరో పరువు హత్య

తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2023లో ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జనవరి 26 ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుడిని మామిళ్లగడ్డ  గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిగా పోలీసులు గుర్తించారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget